జిల్లా-వార్తలు

  • Home
  • సుస్వరం భమిడిపాటి వీణా నాదం

జిల్లా-వార్తలు

సుస్వరం భమిడిపాటి వీణా నాదం

Nov 27,2023 | 20:28

ప్రజాశక్తి-బొబ్బిలి  :  కేంద్ర పర్యాటక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన, ప్రముఖ వీణా విద్వాంసులు భమిడిపాటి…

ఐదేళ్లలో ఇదే అథమం.!

Nov 27,2023 | 20:28

తుంగభద్ర డ్యామ్‌        అనంతపురం ప్రతినిధి: తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అనంతపురం జిల్లాకు ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. ఈ కాలువకు ఈ…

బడుగుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

Nov 27,2023 | 20:27

ప్రజలకు అభివాదం చేస్తున్న వైసిపి నాయకులు   ప్రజాశక్తి-తాడిపత్రి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే సిఎం జగన్‌ ధ్యేయమని మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీచరణ్‌, ఎంపిలు నందిగామ…

జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపాలి

Nov 27,2023 | 20:27

సెల్‌ టవర్‌ నిర్మాణంపై కలెక్టర్‌కు వివరిస్తున్న ఐద్వా నాయకురాళ్లు   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి,…

క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందన

Nov 27,2023 | 20:26

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :  జిల్లా తరపున వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పలువురు క్రీడాకారులను కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అభినందించారు. జాతీయ స్థాయి…

జెఎన్‌టియు విద్యార్థినికి బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డు

Nov 27,2023 | 20:26

జెఎన్‌టియు విద్యార్థినిని అభినందిస్తున్న విసి రంగజనార్ధన   ప్రజాశక్తి-అనంతపురం స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్న డి.రామలాలిత్యకు బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డు వచ్చింది.…

దళితుల సాగు భూములకు పట్టాలివ్వాలి : కెవిపిఎస్‌

Nov 27,2023 | 20:26

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  దళితులు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు పునరుద్ధరణ చేయాలని, డప్పు కళాకారులు చర్మకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌…

ఛార్జిమెమోలు ఉపసంహరించుకోవాలి

Nov 27,2023 | 20:25

ప్రతిజ్ఞ చేస్తున్న యుటిఎఫ్‌నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఇచ్చిన ఛార్జీమెమోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు…

రైతుపై ‘మీటర్ల’ పిడుగు..!

Nov 27,2023 | 20:25

వ్యవసాయ బోరుబావులకు ఏర్పాటు చేసిన మీటర్లను చూపుతున్న రైతులు లక్ష్మిదేవమ్మ, రంగనాథ్‌       అగళి : రైతులపై విద్యుత్‌ భారాల పిడుగు వేగవంతం అయ్యింది.…