రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హైస్కూల్ చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కబడ్డీ కోచ్ పి.హజరత్తయ్య తెలిపారు.…
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హైస్కూల్ చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కబడ్డీ కోచ్ పి.హజరత్తయ్య తెలిపారు.…
ప్రజాశక్తి – రేపల్లె మౌంట్ పోర్టు పాఠశాల నందు వెజిటేబుల్స్ డే గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాలైన కూరగాయలను, ఆకుకూరలను సేకరించి…
ప్రజాశక్తి – రేపల్లె పట్టణంలోని స్థానిక రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గ్రాండ్ పేరెంట్స్ డే కరస్పాండెంట్ కుర్ర అవర్ణ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల…
ప్రజాశక్తి – బాపట్ల రూరల్ మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, భట్టిప్రోలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ…
ప్రజాశక్తి – భట్టిప్రోలు గత మూడేళ్ల కాలంలో ఎన్ఆర్ఇజిఎస్ కింద గుర్తించిన పనులు చేయకుండానే రూ.60లక్షల నిధులు దుర్వినియోగం చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా…
ప్రజాశక్తి – అద్దంకి యుటిఎఫ్ మండల సర్వసభ్య సమావేశం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. సమావేశంలో యుటిఎఫ్ మండల నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.…
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరగనుంది. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ…
ప్రజాశక్తి-గుంటూరు : ఐక్యరాజ్య సమితి 2023 నాటికి మహిళలపై హింసలేని సమాజాన్ని చూడాలని కోరుకుంటోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి – వినుకొండ : నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2 వేల ఎకరాలకు పొలాలకు భూహక్కు పట్టాలను కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గురువారం పంపిణీ…