విశ్రాంత ఐఏఎస్ను కలిసిన షాలేమ్ రాజ్
ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని కోనేటిపురం పంచాయతీ పరిధిలోని పడమటిపాలెం గ్రామంలో అభయాంజనేయ స్వామి 15వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన విశ్రాంత ఐఏఎస్…
ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని కోనేటిపురం పంచాయతీ పరిధిలోని పడమటిపాలెం గ్రామంలో అభయాంజనేయ స్వామి 15వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన విశ్రాంత ఐఏఎస్…
ప్రజాశక్తి – కర్లపాలెం మండలంలోని బుద్ధాం గ్రామం నందు పొలంబడి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మేలైన యాజమాన్య పద్ధతులపై డిడిఏ బాలు నాయిక్ అవగాహన కల్పించారు. ప్రభుత్వం…
ప్రజాశక్తి – అద్దంకి పట్టణంలోని1 వార్డుకు చెందిన యద్దనపూడి గోపిరాజుకు అద్దంకి – బల్లికురవ ప్రధాన రహదారి రోడ్డు మార్జిన్లో ఇటుక బట్టిల వద్ద మంగళవారం ఒక…
ప్రజాశక్తి – బాపట్ల రూరల్ రేపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పని చేస్తున్న పి శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా కనిగిరి అసిస్టెంట్ కన్సర్వేటర్గా పదోన్నతి పొందారు. ఈ…
ప్రజాశక్తి – రేపల్లె రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ దోహదం చేస్తుందని టిడిపి బూత్ కన్వీనర్ కొక్కిలిగడ్డ ధనుంజయరావు అన్నారు.…
ప్రజాశక్తి – రేపల్లె గ్రామీణ నిరుపేద కుటుంబాలకు రూ.కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని వైసీపీ రూరల్…
ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర గుంటూగవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రు పశ్చిమ మండలంలోని చల్లావా రిపాలెంలో శుక్రవారం నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభా కార్యక్రమంలో పాల్గొటారని, అధికారులు…
ప్రజాశక్తి – భట్టిప్రోలు ఈనెల 23నుండి నరసరావుపేటలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సూరేపల్లి విపి అండ్ జిఎస్ఎం ఉన్నత పాఠశాల విద్యార్థిని బొర్ర గీతికశ్రీ ఎంపికైనట్లు…
ప్రజాశక్తి – భట్టిప్రోలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8నుండి నిరవ నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు అమర్చూరు ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్ నాయకులు బొనిగల…