Business

  • Home
  • సెబీకి ముంబయి హైకోర్టు మొట్టికాయలు

Business

సెబీకి ముంబయి హైకోర్టు మొట్టికాయలు

Dec 6,2023 | 14:57

ప్రజా ప్రయోజనాలే కీలకం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు ముంబయి : పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌…

భారత్‌- మలేసియా మధ్య 69 విమానాలు – ఏయిర్‌ ఆసియా వెల్లడి

Dec 2,2023 | 10:53

  న్యూఢిల్లీ : భారత్‌ా మలేసియా మధ్య భారీగా విమానయాన సేవలను పెంచుతున్నట్లు ఏయిర్‌ ఆసియా వెల్లడించింది. వచ్చే ఏడాది 2024లో మొదటి 3 నెలల్లో వారానికి…

నవంబర్‌లో రూ.1.68 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు

Dec 1,2023 | 21:17

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది నవంబర్‌లో దేశంలో రూ.1,67,929 కోట్ల వస్తు సేవల పన్నులు (జిఎస్‌టి) వసూళ్లయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం పెరిగాయి.…

బ్యాంక్‌లకు చేరని రూ.9,760 కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు

Dec 2,2023 | 10:58

  న్యూఢిల్లీ : రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బిఐ ప్రకటన చేసి ఆరు నెలలు అవుతోన్న ఇంకా ఆ కరెన్సీకి చెందిన వేల కోట్లు బ్యాంక్‌లకు చేరలేదు.…

తగ్గిన విమానయాన ఇంధన ధర – పెరిగిన గ్యాస్‌ ధర

Dec 1,2023 | 21:07

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విమానయాన ఇంధన ధరలను తగ్గించి.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ధనవంతులు ఎక్కువగా ప్రయాణించే విమానాలకు…

యుపిఐ చెల్లింపుల్లోకి ఓలా

Nov 30,2023 | 20:21

బెంగళూరు : ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా కొత్తగా యుపిఐ చెల్లింపుల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తమ వినియోగదారులు ఇకపై ఓలా యాప్‌లోనే డిజిటల్‌ చెల్లింపులు చేయవచ్చని ఓలా…

టాటా టెక్‌ బంఫర్‌ లిస్టింగ్‌-140 శాతం ప్రీమియంతో ప్రవేశం

Nov 30,2023 | 20:19

ముంబయి : టాటా గ్రూపు నుంచి దాదాపు 19 ఏళ్ళ తర్వాత లిస్టింగ్‌కు వచ్చిన టాటా టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ తొలి రోజే అదరగొట్టింది. గురువారం ఉదయం 140…

జిడిపి 7.6 శాతం పెరుగుదలతయారీ, నిర్మాణ రంగాల మద్దతు

Nov 30,2023 | 20:16

సెప్టెంబర్‌ త్రైమాసికం గణాంకాల వెల్లడి న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)…

జెన్‌3 నోవా ఎలివేటర్ల కోసం ఓటిస్‌ బుకింగ్స్‌

Nov 29,2023 | 20:59

న్యూఢిల్లీ : జెన్‌3 నోవా శ్రేణీ ఎలివేటర్ల కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్‌బుకింగ్స్‌ను తెరిచినట్లు ఓటిస్‌ ఇండియా తెలిపింది. వీటిని దేశంలోని భవన యజమానులు, ఫెసిలిటీ మేనేజర్లు ఇప్పుడు…