జిల్లా-వార్తలు

  • Home
  • ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’కు పకడ్బందీగా ఏర్పాట్లు

జిల్లా-వార్తలు

‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’కు పకడ్బందీగా ఏర్పాట్లు

Nov 24,2023 | 20:39

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఎం.గౌతమి వివరించారు.…

పథకాల కోసమే అప్పులు : డిప్యూటీ సిఎం

Nov 24,2023 | 20:39

  ప్రజాశక్తి-పాలకొండ :  అప్పు చేసిన డబ్బులు ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం…

అంగన్వాడీల సమ్మెకు అండగా ఉంటాం

Nov 24,2023 | 20:37

 ప్రజాశక్తి – సాలూరు  :  తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు డిసెంబర్‌ 8నుంచి చేపట్టనున్న సమ్మెకు అండగా ఉంటామని పలు రాజకీయ…

మన్యంలో ముసురు… రైతుల్లో గుబులు

Nov 24,2023 | 20:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌/కలెక్టరేట్‌ :  మన్యంలో శుక్రవారవారం వేకువజాము నుంచి ముసురు ప్రారంభమైంది. దీంతో ఆరుగాలం కష్టించి పంటలు చేతికందేసరికి నీటిపాలవుతుందేమోనన్న రైతుల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే…

విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాట

Nov 24,2023 | 20:33

ప్రజాశక్తి -పార్వతీపురం  :  విద్యారంగంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాటు పట్టింది. శుక్రవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు,…

ప్రణాళికా బద్ధంగా పట్టణాభివృద్ధి

Nov 24,2023 | 20:26

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ 70 సంవత్సరాలుగా అంతంత మాత్రమే అభివృద్ధికి నోచుకున్న నరసాపురం పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి…

గరగపర్రులో రూ.38 కోట్ల సంక్షేమ లబ్ధి

Nov 24,2023 | 20:24

ఉప సర్పంచి సునీత సాల్మన్‌ రాజు ప్రజాశక్తి – పాలకోడేరు వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో గరగపర్రు గ్రామానికి రూ.38 కోట్లు సంక్షేమ లబ్ధి చేకూరిందని…

వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ఆవిష్కరణ

Nov 24,2023 | 20:24

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కాలజ్ఞాన స్ఫూర్తి ప్రదాత వీరబ్రహ్మేంద్రస్వామి కాంస్య విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం…

సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష

Nov 24,2023 | 20:22

ప్రజాశక్తి – చింతలపూడి         చింతలపూడి నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకురాలు, మెప్మా ఆర్‌పిల సంఘం జిల్లా…