జిల్లా-వార్తలు

  • Home
  • శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదు

జిల్లా-వార్తలు

శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదు

Dec 1,2023 | 21:58

శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదుప్రజాశక్తి- తిరుమలతిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవల ఆఫ్‌ లైన్‌ డిప్‌ లో ఎస్‌ఏంఎస్‌లు రావడం లేదని డయల్‌…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నోటీసు

Dec 1,2023 | 21:57

 ప్రజాశక్తి-నెల్లిమర్ల :   ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగుతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నోటీసును ఎంఇఒకు శుక్రవారం అందజేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద 4న…

వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం

Dec 1,2023 | 21:57

వేపాడ : వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని సింగరాయి గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు…

శ్రీవారి మొక్కు తీర్చుకున్న చంద్రబాబు

Dec 1,2023 | 21:56

శ్రీవారి మొక్కు తీర్చుకున్న చంద్రబాబుప్రజాశక్తి – తిరుమలతెలుగు జాతి ప్రపంచలో నెం. 1 గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా…

ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు

Dec 1,2023 | 21:56

 ప్రజాశక్తి-వేపాడ   :  జనవరి 31లోగా జగనన్న ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు చేస్తామని ఎంపిపి డి.సత్య వంతుడు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో హౌసింగ్‌ సమావేశం…

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌

Dec 1,2023 | 21:56

ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు      పుట్టపర్తి అర్బన్‌ : హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని వివిధ తండాల్లో తాగునీటి సౌకర్యం, రోడ్డు వసతి, శ్మశాన వాటికల…

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Dec 1,2023 | 21:55

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ చలానాలను రద్దు చేయాలని, అక్రమ…

రైతులకు పట్టాలు పంపిణీ

Dec 1,2023 | 21:55

గజపతినగరం : స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణలో రైతులకు శుక్రవారం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు శాశ్వత భూహక్కు పథకం ద్వారా వీటిని…

సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి

Dec 1,2023 | 21:54

ప్రజాశక్తి-బొండపల్లి  :  పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపిపి చల్ల చలంనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని అంబటివలసలో సర్పంచ్‌ శిరుపురపు కసవయ్య అధ్యక్షతన…