‘సిద్ధార్థ’ విద్యార్థినికి వెండి పతకం
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో వెండి పతకం లభించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ…
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో వెండి పతకం లభించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ…
ప్రజాశక్తి-బాపట్ల రూరల్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీషను ముస్లిం సమాజం ఓట్లు వేసి గెలిపించాలని ప్రముఖ…
ప్రజాశక్తి-చిన్నగంజాం రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ముళ్ళ చెట్లను ఆదివారం చిన్నగంజాం సర్పంచి రాయని ఆత్మరావ్ తొలగించారు. కడకుదురు రైల్వే గేటు ఆర్అండ్బి రోడ్డు గుండా చిన్నగంజాం వెళ్లే…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్అనేక మతాలు, కులాలు, జాతులు, తెగలు కలిసి జీవిస్తున్న భారతదేశానికి లౌకిక రాజ్యాంగం అత్యంత అవసరమని, లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల…
ప్రజాశక్తి-అనకాపల్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం వలన పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి అశోక్…
ప్రజాశక్తి- చోడవరం చోడవరం మండలంలో సుమారు 1500 ఎకరాల్లో వరి పంట వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. గంధవరం, ముద్దుర్తి, వెంకన్నపాలెం, బుచ్చయ్యపేట, కొత్తపల్లి, జన్నవరం, నరసాపురం,…
ప్రజాశక్తి – మాడుగుల: ఎన్నికల ముందే సీఎం జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. వైసీపీ నాలుగున్నర…
ప్రజాశక్తి-చోడవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) చోడవరం శాఖను రెండు అవార్డులు వరించాయి. వీటిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ చేతుల మీదుగా చోడవరం…
మూడేళ్లయినా నిర్మాణానికి నోచని పెదమట్టపల్లి – నర్సంగపేట రహదారి రాళ్లు తేలిపోయి ప్రయాణం నరకప్రాయం వర్షాలు కురిస్తే బురదమయం ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు…