జిల్లా-వార్తలు

  • Home
  • గ్యాస్‌ లీకైనప్పుడు అప్రమత్తత అవసరం

జిల్లా-వార్తలు

గ్యాస్‌ లీకైనప్పుడు అప్రమత్తత అవసరం

Nov 25,2023 | 22:14

ఆగిరిపల్లి: గ్యాస్‌ లీకైనపుడు ఆందోళనతో కాకుండా అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణ, ఆస్తినష్టం నివారించవచ్చునని మేఘా సిటి గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌(మేఘా గ్యాస్‌) మదర్‌ స్టేషన్‌, చొప్పరమెట్ల ప్రాజెక్ట్‌…

హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ పరిశీలన

Nov 25,2023 | 21:48

ప్రజాశక్తి – కాళ్ల మండలంలోని ప్రాతళ్లమెరకలో ఉన్న హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ (నషష )ను శనివారం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ ఎస్‌సి కేంద్ర బృందం డాక్టర్‌ బి.బిందు, డాక్టర్‌ రెహన్‌అహ్మద్‌…

బలరామరాజు కుటుంబానికి పివిఎల్‌ పరామర్శ

Nov 25,2023 | 21:47

ప్రజాశక్తి – కాళ్ల మాజీ సర్పంచి గోకరా జు బలరామరాజు కుటుం బాన్ని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌. నరసింహ రాజు శనివారం పరామ ర్శించారు. జువ్వలపా లెం…

వేతన బకాయిలు చెల్లించాలి

Nov 25,2023 | 21:24

 ప్రజాశక్తి-పాలకొండ  :  అంగన్వాడీల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌.హిమప్రభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం యూనియన్‌…

తూతూమంత్రంగా ‘వట్టిగెడ్డ’కు మరమ్మతులు

Nov 25,2023 | 21:24

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: వట్టిగెడ్డ రిజర్వాయర్‌కు తూతూమంత్రంగానే మరమ్మతులు పనులు చేపట్టారని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు ఆరోపించారు. శనివారం జనసేన నాయకులతో కలిసి జియ్యమ్మవలస మండల…

జాతీయ రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో వెస్ట్‌ బెర్రీ విద్యార్థులకు 16 స్వర్ణ పతకాలు

Nov 25,2023 | 21:23

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో మలేగోయన్‌లో జరిగిన సిబిఎస్‌సి అంతర్జాతీయ రోప్‌ స్కిప్పింగ్‌…

మహాధర్నా విజయవంతానికి ప్రచారం

Nov 25,2023 | 21:22

 ప్రజాశక్తి-సీతానగరం  :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా…

ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి

Nov 25,2023 | 21:22

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : విద్యార్థులు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పార్వతీపురం ఎస్‌వి ప్రభుత్వ…

మహాధర్నా జయప్రదానికి పిలుపు

Nov 25,2023 | 21:21

ఫొటో : కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు మహాధర్నా జయప్రదానికి పిలుపు ప్రజాశక్తి ఇందుకూరుపేట : విజయవాడలో 27, 28 తేదీలలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని…