జిల్లా-వార్తలు

  • Home
  • మహాత్మ జ్యోతిరావు పూలేకి ఘన నివాళి

జిల్లా-వార్తలు

మహాత్మ జ్యోతిరావు పూలేకి ఘన నివాళి

Nov 28,2023 | 13:06

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి అన్నారు. స్థానిక పెద్ద…

జగన్‌ పై కృతజ్ఞతభావం ప్రజల్లో స్పష్టంగా ఉంది : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

Nov 28,2023 | 13:01

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఏ గడపను తొక్కినా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్ల కృతజ్ఞతా భావం ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ…

మహాత్మా జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి సభ

Nov 28,2023 | 12:50

బాపట్ల : భారతదేశంలో మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘసంస్కర్తలలో జ్యోతిరావు పూలే ప్రముఖులని రావూరి నరసింహ వర్మ కొనియాడారు. మంగళవారం సాహితీ భారతీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ…

ఆటో బోల్తాపడి కూలీలకు గాయాలు

Nov 28,2023 | 12:43

బ్రహ్మసముద్రం (అనంతపురం) : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు కూలీలకు గాయాలైన ఘటన మంగళవారం బ్రహ్మసముద్రంలో జరిగింది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని కన్నేపల్లి గ్రామ సమీపంలో కూలీలను…

దశాబ్దకాల కల నెరవేరింది.. నార్పలకు గ్రంధాలయం వచ్చింది..!

Nov 28,2023 | 12:26

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో స్థానిక పంచాయతీ కార్యాలయం పక్కన సుమారు 30 లక్షల రూపాయల నిధులతో సర్వాంగ సుందరంగా నూతన గ్రంథాలయ భవనం…

యుటిఎఫ్‌ మండల కౌన్సిల్‌ మీటింగ్‌ : సంఘ సభ్యుల ఎన్నిక

Nov 28,2023 | 12:00

గూడూరు (కర్నూలు) : యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గూడూరు మండల కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడుగా కాంతారావుని, ప్రధాన కార్యదర్శిగా…

కరాటే విజేతలకు సిఐ అభినందన

Nov 28,2023 | 11:45

ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణా) : కరాటే విజేతలను సిఐ అభినందనందించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా ఆసక్తితో పాల్గొని కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సిఐ నరసింహమూర్తి…

పంచాయితీ కార్యాలయంలో రికార్డులు దగ్దం

Nov 27,2023 | 23:56

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ గత కొంత కాలంగా పంచాయితీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న నేపధ్యంలో సోమవారం రాత్రి పంచాయితీ కార్యాలయంలోని రికార్డులను గుర్తు…

పేదల సంక్షేమానికి పథకాలు: ఎంపిడిఒ

Nov 27,2023 | 23:55

ప్రజాశక్తి-పొదిలి: దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ శ్రీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని అక్కచెరువు గురుగుపాడు గ్రామాలలో…