జిల్లా-వార్తలు

  • Home
  • ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

జిల్లా-వార్తలు

నిరసన తెలిపే హక్కుని కాపాడాలి

Nov 30,2023 | 22:43

ప్రజాశక్తి – కాకినాడ రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాకినాడ కలెక్టరేట్‌ వద్ద కొనసాగించాలని కోరుతూ కాకినాడ అఖిల పక్ష నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ ఇళక్కి…

ప్రాధాన్యతానుసారం అభివృద్ధి పనులు

Nov 30,2023 | 22:43

మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘంపలు అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదంప్రజాశక్తి- నగరి ప్రాధాన్యతానుసారం అన్ని వార్డులలోను అభివద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్‌ ఛైర్మన్‌ పీజీ నీలమేఘం అన్నారు.…

గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి

Nov 30,2023 | 22:42

జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్‌ప్రజాశక్తి- బంగారుపాళ్యం: గొర్రెల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్‌ అన్నారు. సహాయ…

9న జాతీయ లోక్‌ అదాలత్‌

Nov 30,2023 | 22:40

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్‌ కరుణకుమార్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సుప్రీం కోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనలు మేరకు ఈనెల 9వ తేదీన జాతీయ…

ఘనంగా భక్త కనకదాస జయంతి వేడుకలు

Nov 30,2023 | 22:39

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కర్ణాటక రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన కవి భక్త కనకదాస అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. కనకదాస జయంతి సందర్భంగా గురువారం జిల్లా సచివాలయంలోని…

కీచకునికి 8ఏళ్లు జైలు

Nov 30,2023 | 22:38

క్షతీర్పును వెలువరించిన చిత్తూరు కోర్టుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ 9 సంవత్సరాల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఫోక్సో చట్టం కింది ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.3వేలు…

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

Nov 30,2023 | 22:37

ప్రజాశక్తి – తిరుమలటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చెరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి గాయత్రి నిలయంలో బస…

చెరువు పూడ్చి దురాక్రమణ

Nov 30,2023 | 22:36

ప్రజాశక్తి – యర్రావారిపాలెంమండలంలోని ఉదయమాణిక్యం పంచాయతీలో ప్రభుత్వ భూమి ఆక్రముణకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు మీడియాకు అందించిన రహస్య సమాచారం మేరకు.. మర్రి మాకులపల్లి…