జిల్లా-వార్తలు

  • Home
  • పునాది దశలోనే నిలిచిన వంతెన

జిల్లా-వార్తలు

పునాది దశలోనే నిలిచిన వంతెన

Dec 1,2023 | 00:36

  ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని అరకు వారపు సంత బయలు నుంచి కొల్లాపూట్టు రోడ్డుకు ప్రధాన వంతెన గత్తర జిల్లెడ గెడ్డ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పునాది…

కోతుల కోసం అమర్చిన వలలో చిక్కిన చిరుత

Dec 1,2023 | 00:35

రక్షించే క్రమంలో మృత్యువాత ప్రజాశక్తి – అడ్డతీగల అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీ పరిధి ఎల్లవరం గ్రామ శివారు ప్రాంతంలో కోతులు కోసం రైతులు అమర్చిన వలలో…

ఓటర్ల జాబితాపై సమీక్ష

Dec 1,2023 | 00:35

 ప్రజాశక్తి-విశాఖపట్నం : తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో…

4 నెలల్లో రోప్‌ వే బ్రిడ్జి నిర్మాణం

Dec 1,2023 | 00:34

ప్రజాశక్తి-రంపచోడవరం మండలంలోని బందమామిడి నుండి రంపచోడవరం వెళ్లే రహదారి మధ్యలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువపై రోప్‌ వే బ్రిడ్జి నాలుగు నెలల్లో నిర్మాణం చేస్తామని రంపచోడవరం ఐటిడిఎ…

గురజాడ అప్పారావుకు ఘన నివాళి

Dec 1,2023 | 00:32

ప్రజాశక్తి- విలేకర్ల బృందం మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతి కార్యక్రమాలు ఐద్వా, సిఐటియు, డివైఎఫ్‌ఐ తదితర సంఘాల ఆధ్వర్యాన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

Dec 1,2023 | 00:30

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు వికాసిత్‌ భారత్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారి రాహుల్‌ మాలిక్‌…

మృతుని కుటుంబానికి రూ.10.25 లక్షల పరిహారం

Dec 1,2023 | 00:29

ఆందోళనతో దిగొచ్చిన ‘అభిజిత్‌’ యాజమాన్యం ప్రజాశక్తి-అచ్చుతాపురం అభిజిత్‌ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ అకాలంగా గుండెపోటుతో మృతి చెందిన సుందరపు సత్యారావు కుటుంబానికి 10 లక్షల 25 వేల…

ఛలో ఢిల్లీని జయప్రదం చేయండి

Dec 1,2023 | 00:28

ప్రజాశక్తి-పిసిపల్లి: అసమానతల్లేని నూతన సమాజ సాధన కోసం ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన…

మండలి మాజీ చైర్మన్‌ను కలిసిన ముస్లిం నాయకులు

Dec 1,2023 | 00:25

ప్రజాశక్తి-వెలిగండ్లఉమ్మడి ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్‌ ఏంఏ షరీఫ్‌ హాజరయ్యారు. వెలిగండ్ల,…