పార్వతీపురం మన్యం

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

పార్వతీపురం మన్యం

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

ఎస్‌.కోటపై బొత్స గురి

Feb 29,2024 | 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎస్‌.కోట నియోజకవర్గంపై జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఆయన సతీమణి,…

విజయీభవ

Feb 29,2024 | 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు…

ఆడుదాం ఆంధ్ర లోగో ఆవిష్కరణ

Dec 1,2023 | 21:52

సీతంపేట : ఆడుదాం ఆంధ్ర లోగోను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈనెల 15 నుంచి…

లారీ ఢకొీని యువకుడు మృతి

Dec 1,2023 | 21:48

 ప్రజాశక్తి – సాలూరు :   పట్టణంలోని జాతీయ రహదారిపై ముత్యాలమ్మ గుడి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర…

రైతు పక్షపాత ప్రభుత్వం

Dec 1,2023 | 21:47

ప్రజాశక్తి – బలిజిపేట  :  తమ ప్రభుత్వం రైతు పక్షపాతని, వీరిని అన్ని విధాలా ఆదుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు…

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీలు

Dec 1,2023 | 21:46

  ప్రజాశక్తి – కురుపాం  :  ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సందీప్‌ కుమార్‌, వైడిఒ నెట్వర్క్‌ అవుట్‌…

విద్యార్థినికి నగదు బహుమతి

Dec 1,2023 | 20:58

  ప్రజాశక్తి – పాలకొండ  :  పట్టణంలోని శ్రీసత్యసాయి హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న పొదిలాపు కావ్యశ్రీ వక్తృత్వ పోటీల్లో జిల్లాస్థాయి ప్రథమ బహుమతి సాధించింది. ఈ…

ఓటు హక్కును వినియోగించుకోవాలి : పిఒ

Dec 1,2023 | 20:57

  ప్రజాశక్తి – సీతంపేట  :  ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శుక్రవారం సీతంపేటలో…

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Dec 1,2023 | 20:54

 ప్రజాశక్తి – బలిజిపేట  :  భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించి, తమ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం…