కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
ప్రజాశక్తి-కదిరిటౌన్(అనంతపురం) : కదిరి పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను…
ప్రజాశక్తి-కదిరిటౌన్(అనంతపురం) : కదిరి పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను…
లో-ఓల్టేజి సమస్య పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ ఈఈకి విన్నవించిన దాడి రత్నాకర్ ప్రజాశక్తి – కశింకోట : అనకాపల్లి మండలం పాపయ్యసంతపాలెంలో గ్రామంలో గత కొంతకాలంగా లో-ఓల్టేజ్ సమస్య…
ప్రజాశక్తి-విశాఖ : గురజాడ 108వ వర్ధంతి సందర్భంగా మోసయ్యపేట, అచ్చుతాపురం హైస్కూల్లో గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి గురజాడ రచించిన దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్నా… వట్టి…
ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండలంలోని పచ్చికాపల్లంలో దొంగల సంచారం అధికమయ్యాయి. మొన్న జెసిబిల బ్యాటరీలు దొంగతనానికి గురైన ఘటన మరువక ముందే బుధవారం రాత్రి హరిత జువెలరీ దుకాణంలో…
ప్రజాశక్తి-శంకవరం : నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఔషధం లేకుండా తనకు తానుగా ఆరోగ్యాన్ని వ్యాయామ సాధన ద్వారా సంరక్షించుకునే విధానమే యోగ. అటువంటి…
కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): సత్యవేడు నియోజకవర్గ సమస్యలను జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి దృష్టికి ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-అన్నవరం : జాతీయ స్థాయిలో జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు అన్నవరం శారద స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కేశవరావు పేటలో జరిగిన స్కూల్…
ప్రజాశక్తి-చోడవరం : చోడవరం పంచాయతీలో అంకుపాలెం దారిలో స్మశాన వాటిక చాలా కాలం పెట్టి ఆక్రమణ గురైందని, స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)…
గురజాడ గేయాలతో ర్యాలీ ఆయన వాడిన వస్తువులు ప్రదర్శనతో ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతిని పురష్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో…