జిల్లా-వార్తలు

  • Home
  • జాతీయ పోటీలకు చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక

జిల్లా-వార్తలు

జాతీయ పోటీలకు చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక

Dec 2,2023 | 00:01

జాతీయ పోటీలకు చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక ప్రజాశక్తి – క్యాంపస్‌ : చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ధనుంజయ…

పెండింగ్‌ కేసులు పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయండి- పోలీసులకు ఎస్‌పి ఆదేశం

Dec 1,2023 | 23:59

పెండింగ్‌ కేసులు పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయండి- పోలీసులకు ఎస్‌పి ఆదేశంప్రజాశక్తి -నాగలాపురం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని…

అప్రమత్తతతోనే ఎయిడ్స్‌కు అడ్డుకట్ట

Dec 1,2023 | 23:59

అవగాహనా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎయిడ్స్‌ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు.…

సమస్యలపై ధ్వజం

Dec 1,2023 | 23:57

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్నాన ప్రసాదరావు అధ్యక్షతన కలెక్టరేట్‌లో శుక్రవారం…

మా సమస్యలు పట్టించుకోరా..?

Dec 1,2023 | 23:56

బూర్జ : అయ్యవారిపేటలో గోతులు దాటుతున్న స్పీకర్‌ సీతారాం స్పీకర్‌ను నిలదీసిన అయ్యవారిపేట గ్రామస్తులు ప్రజాశక్తి – బూర్జ, పొందూరు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని,…

నేడు, రేపు ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు

Dec 1,2023 | 23:54

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణల కోసం ఈనెల 2, 3 తేదీల్లో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌,…

పౌరుడా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో..

Dec 1,2023 | 23:52

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ప్రతి పౌరుడు ఓటు విలువను గుర్తించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రత్యేక ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో…

ఆభరణాల మాయం వెనకెవరు?

Dec 1,2023 | 23:51

బ్యాంకు వద్ద ఆందోళన చేస్తున్న ఖాతాదారులు బంగారు ఆభరణాలపై మూడు నెలలకోసారి ఆడిట్‌ తెలిసినా బయటకు పొక్కకుండా దాచిపెట్టారా? అధికారుల పాత్రపై అనుమానాలుొబ్యాంకు వద్ద ఖాతాదారుల ఆందోళన…

పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుంది

Dec 1,2023 | 23:50

ప్రజాశక్తి-పుంగనూరు: పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…