జిల్లా-వార్తలు

  • Home
  • గుషిణిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

జిల్లా-వార్తలు

గుషిణిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Nov 30,2023 | 20:27

 నెల్లిమర్ల: మండలంలోని గుషిణిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పివివి సూర్య నారాయణ రాజు గురువారం ప్రారంభిం చారు.…

దళితులకు భూ హక్కు పత్రాలు

Nov 30,2023 | 20:26

 ప్రజాశక్తి- బొబ్బిలిరూరల్‌ : దళితులు తాము సంపాదించుకున్న ప్రభుత్వ భూములకు సంపూర్ణ భుహక్కు పత్రాలను తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు అన్నారు. గురువారం…

కొంతమంది కార్మికులనే తీసుకుంటే ఊరుకోం

Nov 30,2023 | 20:25

ప్రజాశక్తి – పూసపాటిరేగ : కొంత మంది కార్మికులను పనిలోకి తీసుకొని కొంత మందిని వదిలేస్తామంటే ఊరుకునేది లేదని మైలాన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు నల్ల…

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి

Nov 30,2023 | 20:24

ప్రజాశక్తి- కొత్తవలస:  కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ డిమాండ్‌ చేసింది. పట్టణ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ గురు వారం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల…

ఎండియు ఆపరేటర్లే సూత్రధారులు?

Nov 30,2023 | 20:23

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపాలిటీలో కందిపప్పు అక్రమాల్లో ఎండియు ఆపరేటర్లే సూత్రదాలు అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైసు కార్డుదారునికి కిలో కంది పప్పు…

సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ

Nov 30,2023 | 19:30

ప్రజాశక్తి – గణపవరం మండలంలో సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రజలకు సేవలందించాలని ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి తెలిపారు. గురువారం ఎంపిడిఒ కార్యాలయంలో సర్పంచులకు, కార్యదర్శులకు…

ఓటు హక్కు నమోదుపై అవగాహన

Nov 30,2023 | 18:45

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం అర్హత కలిగిన ప్రతి విద్యార్థీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎ.దుర్గేష్‌ తెలిపారు. గురువారం శశి ఇంజినీరింగ్‌…

వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలి

Nov 30,2023 | 18:39

పాలకోడేరు ఎంపీపీ చంటి రాజు ప్రజాశక్తి – పాలకోడేరు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు బాధ్యతతో పనిచేయాలని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) అన్నారు. పెన్నాడ…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఐ

Nov 30,2023 | 18:37

ప్రజాశక్తి – పెనుగొండ ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ పోలీస్‌ సిబ్బంది గురువారం మైక్‌ ప్రచారం చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో…