జిల్లా-వార్తలు

  • Home
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు : కలెక్టర్‌

Nov 24,2023 | 20:21

 ప్రజాశక్తి-విజయనగరం  :  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చే ఫారమ్‌ 6, 7, 8 పరిశీలన 15 రోజుల్లోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి…

ఘనంగా ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య జయంతి

Nov 24,2023 | 20:20

ప్రజాశక్తి – భీమడోలు ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 143వ జయంతిని ఆయన స్వగ్రామమైన గుండుగొలనులో భోగరాజు పట్టాభి సీతారామయ్య అభ్యుదయ సంఘం…

అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు

Nov 24,2023 | 20:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమస్యలు పరిష్కారానికి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కోసం వచ్చేనెల 8న చేపట్టనున్న సమ్మెకు సంపూర్ణ సహకారం అందిస్తామని…

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి

Nov 24,2023 | 20:18

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం డ్వామా పీడీ…

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు పాటించాలి : కలెక్టర్‌

Nov 24,2023 | 20:16

ప్రజాశక్తి – ఏలూరు జిల్లా ఓటరు జాబితా సాధనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం…

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు అడ్డగింత

Nov 24,2023 | 20:15

ప్రజాశక్తి – చింతలపూడి సర్వీసు రోడ్డు నిర్మించకుండా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులు చేపట్టడాన్ని మండలంలోని రేచర్ల గ్రామంలో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. పొలాలకు వెళ్లే సర్వీస్‌…

యాంటీ బయోటిక్స్‌ వాడకంతో ముప్పు

Nov 24,2023 | 20:15

 ప్రజాశక్తి-విజయనగరం   :  యాంటిబయాటిక్స్‌ వాడకంతో ముప్పు పొంచి ఉందని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు అన్నారు. ప్రజలలో యాంటీబయటిక్స్‌ వాడకం ఎక్కువగా ఉండడంతో దీన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు…

రబీ నాట్లు సకాలంలో పూర్తయ్యేనా..!

Nov 24,2023 | 20:13

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి రబీనాట్లు సకాలంలో పూర్తయ్యేనా అనే అనుమానం నెలకొంది. అధికారులు చెబుతున్న ప్రణాళికకు జరుగుతున్న పరిస్థితికి సంబంధం లేకుండాపోయింది. నవంబర్‌ పూర్తవుతున్నా ఇంకా…

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

Nov 24,2023 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం  :  బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన యాళ్ల గణపతి(29)కి ప్రత్యేక పోక్సో న్యాయ స్థానం 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు…