Assembly Elections

  • Home
  • ఎమ్మెల్సీ కవితపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

Assembly Elections

ఎమ్మెల్సీ కవితపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

Nov 30,2023 | 14:48

హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్‌ ఉల్లంఘిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌…

అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

Nov 30,2023 | 14:41

ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలు

Nov 30,2023 | 13:19

హైదరాబాద్‌ : ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల…

తెలంగాణ ఎన్నికలు.. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నఉద్యోగి మృతి

Nov 30,2023 | 12:52

కొండాపూర్‌ : తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. కొండాపూర్‌ వెటర్నటీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న…

నాగార్జున సాగర్‌ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్‌ రాజ్‌

Nov 30,2023 | 11:14

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి…

తెలంగాణ పోలింగ్ అప్ డేట్స్

Nov 30,2023 | 16:24

తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ జరుగుతుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా…

రేపు తెలంగాణలో పోలింగ్‌

Nov 30,2023 | 07:44

-రాష్ట్ర వ్యాప్తంగా 35,655 కేంద్రాల ఏర్పాటు ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో, గుంటూరు జిల్లా ప్రతినిధితెలంగాణలో గురువారం జరిగే శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.…

కొనసాగుతున్న ఎన్నికల సామగ్రి పంపిణీ

Nov 29,2023 | 16:35

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. డీఆర్‌సీ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్‌…

కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశం

Nov 29,2023 | 12:15

హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక…