జిల్లా-వార్తలు

  • Home
  • సత్యవతి కుటుంబానికి జయప్రకాష్‌ పరామర్శ

జిల్లా-వార్తలు

సత్యవతి కుటుంబానికి జయప్రకాష్‌ పరామర్శ

Nov 25,2023 | 23:43

ప్రజాశక్తి-మండపేటప్రముఖ సంఘ సేవకులు, వైద్యురాలు డాక్టర్‌ పాలడుగు సత్యవతి కుటుంబాన్ని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల…

విద్యా వ్యవస్థ నిర్వీర్యం

Nov 25,2023 | 23:45

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రవికుమార్‌ ‘విద్యార్థి మేలుకో-భవిష్యత్‌ను కాపాడుకో’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రవికుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో చదవురాని వారంతా మంత్రులు, ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారని, చదువు…

బాలికులకు చదువే ముద్దు

Nov 25,2023 | 23:49

ర్యాలీలో పాల్గొన్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస సమాజంలో కుల, మత, జాతి, వ్యత్యాసాలతో పాటు ఏ కుటుంబంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య జండర్‌ వివక్ష…

సంఘ చైతన్యంతో యుటిఎఫ్‌ ముందుకు సాగాలి

Nov 25,2023 | 23:39

ప్రజాశక్తి-మండపేటసంఘ చైతన్యంతో యుటిఎఫ్‌ ముందుకు సాగాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని తాపేశ్వరంలో పోలిశెట్టి సత్తిరాజు భూషణం ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ మండలం నూతన కౌన్సిల్‌…

లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలుకు చర్యలు

Nov 25,2023 | 23:36

సర్టిఫికెట్లు అందజేస్తున్న జెసి తదితరులు ప్రజాశక్తి-కాకినాడ గర్బస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ .ఇలక్కియా…

‘టిడ్కో’ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి

Nov 25,2023 | 23:33

  సిబ్బందితో సమీక్షిస్తున్న కమిషనర్‌ రామారావు ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉప్పు వారి సత్రం జగ్గంగారిపేట టిడ్కో గృహాలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు పరిష్కరించి…

సమస్యల సుడిలో గురుకుల పాఠశాల

Nov 25,2023 | 23:32

ప్రజాశక్తి-రామచంద్రపురంపేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం రూ.15.కోట్ల రూపాయలతో నిర్మించిన గురుకుల పాఠశాలలో పలు సమస్యలతో సతమతమవుతోంది. మూడేళ్లుగా సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.…

అధికార పార్టీలో లుకలుకలు

Nov 25,2023 | 23:30

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న వ్యతిరేక వర్గం ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ జిల్లాలో పొలిటికల్‌ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో ముఖ్య నేతలపై సొంత…

సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం

Nov 25,2023 | 23:29

ప్రజాశక్తి – దేవరపల్లి విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్స వాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎంపిపి కుప్పల వెంకట కనక దుర్గారావు అన్నారు. దేవరపల్లి రెండవ…