Telangana

  • Home
  • చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

Telangana

చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

Dec 1,2023 | 13:56

హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ” ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో…

తెలంగాణ : స్ట్రాంగ్‌ రూంల వద్ద 144 సెక్షన్‌

Dec 1,2023 | 13:36

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, పోలింగ్‌ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌…

ఈవీఎంలలో సమస్యలపై సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్‌

Nov 30,2023 | 15:12

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం…

ఎమ్మెల్సీ కవితపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

Nov 30,2023 | 14:48

హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్‌ ఉల్లంఘిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌…

అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

Nov 30,2023 | 14:41

ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలు

Nov 30,2023 | 13:19

హైదరాబాద్‌ : ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల…

తెలంగాణ ఎన్నికలు.. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నఉద్యోగి మృతి

Nov 30,2023 | 12:52

కొండాపూర్‌ : తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. కొండాపూర్‌ వెటర్నటీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న…

నాగార్జున సాగర్‌ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్‌ రాజ్‌

Nov 30,2023 | 11:14

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి…

ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Nov 30,2023 | 10:16

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌కు…