సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి కడప అర్బన్ ఈ నెల 30న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి నగర పర్యటన నేపథ్యంలో పెద్ద దర్గా, విమా నాశ్రయం వద్ద కలెక్టర్ వి. విజయరామరాజుతో…
ప్రజాశక్తి కడప అర్బన్ ఈ నెల 30న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి నగర పర్యటన నేపథ్యంలో పెద్ద దర్గా, విమా నాశ్రయం వద్ద కలెక్టర్ వి. విజయరామరాజుతో…
ప్రజాశక్తి – సాలూరు: జిల్లా సమగ్రాభివృద్ధిపై డిసెంబర్ 17న పార్వతీపురంలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు కోరారు. మంగళవారం ఆయన…
ప్రజాశక్తి – కడప అర్బన్ మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, ఉన్నత పాఠశాలల్లోని అన్ని పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని యుటియఫ్ రాష్ట్ర…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : హింస వ్యతిరేక పక్షోత్సవాల సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ నుంచి ప్రజాసంఘాల కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరిగే…
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన నిరాహారదీక్షలు మంగళవారం ఐదో రోజుకు చేరుకున్నారు. ఈ దీక్షలనుద్దేశించి…
ప్రజాశక్తి – సాలూరు రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 8 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను అంగన్వాడీలంతా పాల్గొని జయప్రదం చేయాలని, ఈ సమ్మెకు అన్ని…
ప్రజాశక్తి-విజయనగరం : బడుగు వర్గాల ఆశా జ్యోతి, సమాజాభివృద్ధికి ఆద్యుడు అయిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఉప సభాపతి కోలగట్ల…
జిల్లాలో అసైన్డ్ భూములను పెద్దల పరం చేయ డానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో గైడ్లైన్స్ రూపకల్పన చేసింది. తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు…
ప్రజాశక్తి-విజయనగరం : వి జయనగరం మండలం వేణుగోపాలపురం వద్ద సుమారు రూ.179 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన 220/132/33 కిలోవాట్ల విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి…