జిల్లా-వార్తలు

  • Home
  • ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం

జిల్లా-వార్తలు

ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం

Nov 28,2023 | 21:55

శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్‌సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట ప్రతి ఇంటికీి తాగునీరు అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. ఏడిద…

కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీ

Nov 28,2023 | 21:53

సమావేశంలో మాట్లాడుతున్న శ్యామలరావు జిల్లా పరిశీలకులు జె.శ్యామలరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఓటర్ల…

మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Nov 28,2023 | 21:51

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక అధికారులతో సమన్వయం పనిచేయాలి కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి రాధిక ప్రజాశక్తి – శ్రీకాకుళం జిల్లాలోమాదకద్రవ్యాల వినియోగం నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని…

తూరుమామిడిలో భూ రీసర్వే

Nov 28,2023 | 21:35

 ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని తూరు మామిడి పంచాయతీలో భూముల సర్వే కార్యక్రమం మంగళవారం జరిగింది. సుమారు 1279 ఎకరాలు ఉండగా ఇందులో 400 ఎకరాలకు…

చట్టాలపై విద్యార్థులకు అవగాహన : డిసిఐసి

Nov 28,2023 | 21:33

ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార…

సేంద్రియ సాగుపై అవగాహన పెంచుకోవాలి

Nov 28,2023 | 21:32

ప్రజాశక్తి – సాలూరు : సేంద్రియ పంటల సాగుపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని నీడ్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పి.వేణుగోపాలరావు కోరారు. మండలంలోని చినబారిగాంలో నీడ్‌…

బిసిలకు రాజ్యాధికారం అందించిన పూలే

Nov 28,2023 | 21:30

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం అందించిన మహౌన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని, సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహనీయుడని స్థానిక ఎమ్మెల్యే అలజంగి…

నేవీ ఆయుధ సామగ్రి డిపో ఏర్పాటుపై సర్వత్రా ఆగ్రహం

Nov 28,2023 | 21:26

ప్రజాశక్తి – జీలుగుమిల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దుపోకడ నిర్ణయాలతో ఇటీవల కాలంలో ఏజెన్సీ గ్రామాల మధ్య నేవి ఆయుధ యుద్ధ సామగ్రి డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు…

251.31 కోట్లతో 4 విద్యుత్‌ ఉపకేంద్రాలు

Nov 28,2023 | 21:19

ప్రజాశక్తి – ఏలూరు జిల్లా పరిధిలో రూ.251.31 కోట్లతో నాలుగు విద్యుత్‌ ఉప కేంద్రాలకు సిఎం జగన్‌ విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో మంగళవారం…