ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం
శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట ప్రతి ఇంటికీి తాగునీరు అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఎంఎల్సి తోట త్రిమూర్తులు అన్నారు. ఏడిద…
శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట ప్రతి ఇంటికీి తాగునీరు అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఎంఎల్సి తోట త్రిమూర్తులు అన్నారు. ఏడిద…
సమావేశంలో మాట్లాడుతున్న శ్యామలరావు జిల్లా పరిశీలకులు జె.శ్యామలరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓటర్ల…
మాట్లాడుతున్న ఎస్పి రాధిక అధికారులతో సమన్వయం పనిచేయాలి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్పి రాధిక ప్రజాశక్తి – శ్రీకాకుళం జిల్లాలోమాదకద్రవ్యాల వినియోగం నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని…
ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని తూరు మామిడి పంచాయతీలో భూముల సర్వే కార్యక్రమం మంగళవారం జరిగింది. సుమారు 1279 ఎకరాలు ఉండగా ఇందులో 400 ఎకరాలకు…
ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార…
ప్రజాశక్తి – సాలూరు : సేంద్రియ పంటల సాగుపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని నీడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పి.వేణుగోపాలరావు కోరారు. మండలంలోని చినబారిగాంలో నీడ్…
ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్ : వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం అందించిన మహౌన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని, సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహనీయుడని స్థానిక ఎమ్మెల్యే అలజంగి…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దుపోకడ నిర్ణయాలతో ఇటీవల కాలంలో ఏజెన్సీ గ్రామాల మధ్య నేవి ఆయుధ యుద్ధ సామగ్రి డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు…
ప్రజాశక్తి – ఏలూరు జిల్లా పరిధిలో రూ.251.31 కోట్లతో నాలుగు విద్యుత్ ఉప కేంద్రాలకు సిఎం జగన్ విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో మంగళవారం…