జిల్లా-వార్తలు

  • Home
  • నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

జిల్లా-వార్తలు

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

Nov 22,2023 | 22:34

  ప్రజాశక్తి-అయినవిల్లి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమ ంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ హిమన్ష్‌ శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం…

భరోసా సొమ్ములు ఎప్పుడు?

Nov 22,2023 | 23:00

బటన్‌ నొక్కి 15 రోజులు చాలామందికి ఖాతాల్లో జమ కాని నగదు రైతుభరోసా కోసం ఎదురుచూపులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు బటన్‌ నొక్కి 15 రోజులు గడిచినా…

సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది

Nov 22,2023 | 23:00

సేవలందక ఇక్కట్లు పడుతున్న ప్రజలు కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు ప్రజాశక్తి- ఆమదాలవలస ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు మేలు చేయాలని సంకల్పిస్తే…

వ్యవస్థలపై నమ్మకం అవసరం

Nov 22,2023 | 22:27

ప్రజాశక్తి – శ్రీకాకుళం పారాలీగల్‌ వాలంటీర్లు వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం…

లబ్ధిదారులకు లంకభూమి పట్టాల పంపిణీ

Nov 23,2023 | 12:36

  ప్రజాశక్తి-అమలాపురం అల్లవరం మండల తహశీల్దార్‌ కార్యాల యంలో గ్రామ పరిధిలో 119 మంది లంక భూములు సాగు చేసు కుంటున్న వారికి అయిదేళ్ల సాగు పరిమితి…

రబీ గట్టెక్కేనా..?

Nov 22,2023 | 22:30

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఉమ్మడి జిల్లాలో రబీ గట్టెక్కేదెలా అనే ప్రశ్న వెంటాడుతోంది. ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని అధికార యంత్రాంగ ఇటీవల ప్రకటించింది. నీటి లభ్యతపైనా అంచనాలు…

డిసెంబరు 26 నాటికి క్లయిమ్‌లు పూర్తి

Nov 22,2023 | 22:08

డిసెంబరు 26 నాటికి క్లయిమ్‌లు పూర్తి బిఎల్‌ఎల జాబితాలు అందజేయాలి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ వచ్చే నెల 26వ తేదీ…

వనరుల కేంద్రాలుగా గ్రంథాలయాలు

Nov 22,2023 | 22:05

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ విద్యార్థులు గ్రంథాలయాలను వనరుల కేంద్రాలుగా వినియోగించుకుని విజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు అన్నారు.…