జిల్లా-వార్తలు

  • Home
  • చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సంతకాల సేకరణ

జిల్లా-వార్తలు

చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సంతకాల సేకరణ

Nov 26,2023 | 21:06

ప్రజాశక్తి -వల్లూరు సామాజిక హక్కులు, ఆర్థిక భూమి సమస్యలు తదితర 22 డిమాండ్ల పరిష్కారం కోరుతూ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక…

స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ

Nov 26,2023 | 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ స్థానిక సమస్యలు పరిష్కారానికి చొరవ చూపుతున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం…

రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి

Nov 26,2023 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం భారత రాజ్యాంగంలో ఉద్యోగులకు కార్యనిర్వహణలో కీలకమైన బాధ్యత ఉందని, వారంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా…

మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జి అరసవల్లి సందర్శన

Nov 26,2023 | 21:03

జ్ఞాపికను స్వీకరిస్తున్న జడ్జి వెంకటరమణ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, పొందూరు మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి,…

హింస నిరోధానికి కఠిన చర్యలు

Nov 26,2023 | 21:00

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ దేశంలో మహిళలపై జరుగుతున్న హింస నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ డిమాండ్‌ చేశారు. హింస…

దళితులు, బిసిలకు అన్యాయం

Nov 26,2023 | 20:59

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌ పేరుకే బిసి మంత్రులు… పెత్తనమంతా రెడ్లదే * జగన్‌ అరాచకాలను ప్రశ్నించలేని మంత్రులు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి –…

ప్రాపర్టీ ఎక్స్‌పో ప్రారంభం

Nov 26,2023 | 20:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ స్థానిక లీ ప్యారడైజ్‌లో ఆదివారం క్రెడారు ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్‌పోను డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభిం చారు.…

పథకాలపై ప్రజలకు అవగాహన

Nov 26,2023 | 20:56

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌ జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ ప్రజాశక్తి – రణస్థలం రూరల్‌ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలకు సంబంధించి ప్రజలకు అవగాహన…

పర్యవేక్షణ పేరుతో వేధింపులా?

Nov 26,2023 | 20:55

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయడం సరికాదని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ…