జిల్లా-వార్తలు

  • Home
  • ‘విషాద’ ప్రయాణం

జిల్లా-వార్తలు

‘విషాద’ ప్రయాణం

Nov 24,2023 | 22:02

‘విషాద’ ప్రయాణం ప్రైవేట్‌ కళాశాల బస్సు, కారు ఢ నలుగురి దుర్మరణం ఒకరి పరిస్థితి విషమంప్రజాశక్తి – పిచ్చాటూరురమేష్‌నాయుడు, అతని భార్య పుష్ప, వదిన వనజాక్షి, దగ్గరి…

చి‘వరి’కి పొంచిన నష్టం..!

Nov 24,2023 | 22:01

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మరో అల్పపీడనం హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన ఎక్కువైంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు యంత్రాల సహాయంతో సాగుతున్నాయి. అష్ట కష్టాలు పడి…

అద్దె చెల్లించలేదని సచివాలయ భవనానికి తాళం

Nov 24,2023 | 21:58

సచివాలయం ముందు నిరసన తెలుపుతున్న ఇంటి యజమాని నాగరాజు         హిందూపురం : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే ఈ…

యూటూబ్‌ రేటింగ్‌ పేరుతో మోసం

Nov 24,2023 | 21:56

సైబర్‌ నేరగాళ్ల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌        అనంతపురం ప్రతినిధి : తాము పంపిన యూటూబ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసి రేటింగు ఇచ్చినందుకు కమీషన్ల రూపంలో…

నిరుపేదల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం..?

Nov 24,2023 | 21:54

ధర్నాలో పాల్గొన్న నాయకులు, మహిళా రైతులు, తదితరులు పెనుకొండ : నిరుపేదల పట్ల అటవీ శాఖ అధికారులకు నిర్లక్షం ప్రదర్శించడం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.…

శాస్త్రీయ దృక్ఫథాన్ని అలవర్చుకోవాలి

Nov 24,2023 | 21:52

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ చిలమత్తూరు : విద్యార్థులుచ ప్రజలు శాస్త్రీయ దృక్ఫథాన్ని అలవరుచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు. దేశవ్యాప్త శాస్త్ర…

మంచిగా ఆలోచించాలి

Nov 24,2023 | 21:47

మెరకముడిదాం: సమాజంలో అందరితో మంచిగా ఉంటూ, మంచిగా ఆలోచిస్తూ, మంచిని పెంచాలని హైకోర్టు జడ్జి చీమలపాటి రవికుమార్‌ ఆకాంక్షించారు. తన తండ్రి చీమలపాటి సూర్యనారాయణతో కలిసి స్వగ్రామమైన…

మాది రైతు ప్రభుత్వం

Nov 24,2023 | 21:45

 ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌  :  తమది రైతుల మేలు కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని పక్కి, దిబ్బగుడ్డివలస, గోపాలరాయుడుపేట గ్రామాల్లో రైతు భరోసా…

ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు పంపిణీ

Nov 24,2023 | 21:44

గజపతినగరం: ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…