ఛలో ఢిల్లీని జయప్రదం చేయండి
ప్రజాశక్తి-పిసిపల్లి: అసమానతల్లేని నూతన సమాజ సాధన కోసం ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన…
ప్రజాశక్తి-పిసిపల్లి: అసమానతల్లేని నూతన సమాజ సాధన కోసం ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన…
ప్రజాశక్తి-వెలిగండ్లఉమ్మడి ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఏంఏ షరీఫ్ హాజరయ్యారు. వెలిగండ్ల,…
ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి దురాగతాలకు, దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలంటే టిడిపిని గెలిపించాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు…
ప్రజాశక్తి-కనిగిరి: సమాజంలో మహిళల ఉన్నతికై మహాకవి గురజాడ తన సాహిత్యం ద్వారా చైతన్య జ్వాలలు రగిలించారని ఐద్వా నాయకురాల్లు ఎస్కె బషీరా, కె లక్ష్మీప్రసన్న అన్నారు. స్థానిక…
ప్రజాశక్తి-కొండపి : పొగాకు పొగాకు నాణ్యత పెంపుదలపై రైతులు దృష్టి సారించాలని వేలం నిర్వహణాధికారి జి.సునీల్కుమార్ తెలిపారు. కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రామాయపాలెం గ్రామంలో…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్ : మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం కేలవం గంటన్నరలోపే సాదాసీదాగా ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మురారిపల్లి సర్పంచి ఏకుల జయమ్మ ముసలారెడ్డి కోరారు. మండలంలోని మురారిపల్లి…
ప్రజాశక్తి-శింగరాయకొండ : తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా ఉంటుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీలోని పొనుగోటివారిపాలెంలో బాబు…
ప్రజాశక్తి-టంగుటూరు : స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం నిర్వహించారు.ఈ వైద్యశిబిరం మూడురోజులపాటు నిర్వహించనున్నారు.తొలి…