జిల్లా-వార్తలు

  • Home
  • ఘనంగా ఉయ్యాలవాడ జయంతి

జిల్లా-వార్తలు

ఘనంగా ఉయ్యాలవాడ జయంతి

Nov 24,2023 | 16:35

ప్రజాశక్తి కలికిరి: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు కలికిరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ధరణి హోటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపఠానికి పూలమాలవేసి…

సజ్జలను కలిసిన సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు

Nov 24,2023 | 16:29

ప్రజాశక్తి-తుగ్గలి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైసిపి సచివాలయాల మండల కన్వీనర్ ఆర్ హనుమంతు, టైలర్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం…

చాగల్లు ఇందిరమ్మ కాలనీలో హోంమంత్రి తానేటి వనిత

Nov 24,2023 | 16:07

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో ఇందిరమ్మకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్…

నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి

Nov 24,2023 | 15:55

ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల ప్రజాశక్తి-రాయదుర్గం : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 8…

ప్రతిభ కనబరిచిన గురజాడ పాఠశాల విద్యార్దులు

Nov 24,2023 | 15:47

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బాలలు దినోత్సవం సందర్భంగా జిల్లా గురజాడ గ్రంధాలయం వారు నిర్వహించిన నృత్యం,డ్రాయింగ్,చిత్రలేఖనం, వ్యకృత్వ పోటీలు,వ్యాసరచన,క్విజ్ పోటీలు లో 5 ప్రథమ,2 ద్వితీయ,3 తృతీయ…

సామాజిక బస్సుయాత్ర పేరిట భారీ వాహనాలు నిలుపుదల

Nov 24,2023 | 15:33

ప్రజాశక్తి-పాలకొండ : మన్యం జిల్లా పాలకొండలో ఈరోజు సాయంత్రం వైసీపీ సామాజిక బస్సు యాత్ర జరగనున్నది. గురువారం రాత్రి నుండి పాలకొండలో మెయిన్ రోడ్డుపై సభ నిర్వహించే…

రైతు ఆత్మహత్యలపై స్పందించని ప్రభుత్వం

Nov 24,2023 | 15:20

ప్రజాశక్తి-ఆదోని : క‌రువు ప‌రిస్థితుల దృష్ట్యో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయ‌ని జనసేన పార్టీ పట్టణ మండలాధ్యక్షులు యం.తాహేర్ వలి, రేణు వర్మ, పులి…

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి

Nov 24,2023 | 15:04

ప్రజాశక్తి – పెద్దాపురం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు అన్నారు.పెద్దాపురం మండలం రాయిభూపాలపట్నంలో…

విజయవాడలో మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 | 14:58

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ…