జిల్లా-వార్తలు

  • Home
  • కీచకునికి 8ఏళ్లు జైలు

జిల్లా-వార్తలు

కీచకునికి 8ఏళ్లు జైలు

Nov 30,2023 | 22:38

క్షతీర్పును వెలువరించిన చిత్తూరు కోర్టుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ 9 సంవత్సరాల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఫోక్సో చట్టం కింది ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.3వేలు…

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

Nov 30,2023 | 22:37

ప్రజాశక్తి – తిరుమలటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చెరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి గాయత్రి నిలయంలో బస…

చెరువు పూడ్చి దురాక్రమణ

Nov 30,2023 | 22:36

ప్రజాశక్తి – యర్రావారిపాలెంమండలంలోని ఉదయమాణిక్యం పంచాయతీలో ప్రభుత్వ భూమి ఆక్రముణకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు మీడియాకు అందించిన రహస్య సమాచారం మేరకు.. మర్రి మాకులపల్లి…

అమెరికా అంతరిక్ష సంస్థకు శ్రీసిటీ-వీఆర్వీ ఉత్పత్తులు

Nov 30,2023 | 21:40

అమెరికా అంతరిక్ష సంస్థకు శ్రీసిటీ-వీఆర్వీ ఉత్పత్తులు ప్రజాశక్తి- వరదయ్యపాలెం శ్రీసిటీలోని వీఆర్వీ ఆసియా పసిఫిక్‌ ప్రైవేట్‌ పరిశ్రమ గడిచిన వారంలో ఒక ప్రముఖ యుఎస్‌ ప్రైవేట్‌ అంతరిక్ష…

రూ.కోటి విలువైన మొబైల్‌ ఫోన్లు రికవరీ

Nov 30,2023 | 21:39

రూ.కోటి విలువైన మొబైల్‌ ఫోన్లు రికవరీప్రజాశక్తి – తిరుపతి సిటి రెండు నెలల వ్యవధిలో మొబైల్‌ హంట్‌ ద్వారా కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన 600…

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

Nov 30,2023 | 21:37

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబుతిరుమలలోనే రాత్రికి బసస్వాగతం పలికిన జిల్లా నేతలుప్రజాశక్తి – తిరుమలటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు…

‘రేణిగుంట -కడప’ రోడ్డు విస్తరణలో..నచ్చినోళ్లకు… నచ్చినట్లుగా… నష్టపరిహారం..

Nov 30,2023 | 21:36

‘రేణిగుంట -కడప’ రోడ్డు విస్తరణలో..నచ్చినోళ్లకు… నచ్చినట్లుగా… నష్టపరిహారం..!రేణిగుంట – కడప నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు గత ఏడాది రెవెన్యూ, నేషనల్‌ హైవే యంత్రాంగం భూసేకరణ…

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు కాకర్ల కౌశిక్‌

Nov 30,2023 | 21:22

ప్రజాశక్తి-కలసపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కాకర్ల కౌశిక్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెసుకు ఎంపికైనట్లు జిల్లా వికలాంగుల సేవా సమితి నాయకుడు వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక…

రైలు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలి : పిసిసి

Nov 30,2023 | 21:20

ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి ప్రాంత సమగ్ర అభివద్ధి కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేసిందని,…