జిల్లా-వార్తలు

  • Home
  • వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

జిల్లా-వార్తలు

వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

Nov 23,2023 | 15:51

  ప్రజాశక్తి- తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్‌ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజులపాటు భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వారదర్శన…

కరాటేలో మెరిసిన ‘వెన్నెల’

Nov 23,2023 | 15:45

  – ఆల్‌ ఇండియా చాంపియన్‌ షిప్‌ పోటీల్లో విశేష ప్రతిభ – ఫైట్‌లో స్వర్ణం, కటాలో వెండి పతకాలు కైవశం ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: ఆల్‌…

నీటిమూటగా వాటర్‌ గ్రిడ్‌

Nov 23,2023 | 18:19

  ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆర్భాటంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తరువాత ఉత్త చేతులు చూపడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పల్నాడు ప్రాంతంలో…

హామీ మేరకు పర్మినెంట్‌ చేయండి

Nov 23,2023 | 18:13

  ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం…

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Nov 23,2023 | 18:06

  సత్తెనపల్లి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈనెల 27,28 తేదీలలో విజయవాడలో జరిగే మహా ధర్నాలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని…

నాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందండి

Nov 23,2023 | 18:03

  ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంలోనే రైతులు తమ పత్తిపంటను అమ్ముకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు…

నరసరావుపేటలో వైసిపి బస్సు యాత్ర

Nov 23,2023 | 18:00

  పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా నరసరావుపేట నియో జకవర్గంలో సోమవారం సామాజిక సాధి కార యాత్ర జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహిం చగా,…

సతమతం అవుతున్నా స్పందించని ప్రభుత్వాలు

Nov 23,2023 | 17:57

  ప్రజాశక్తి – చిలకలూరిపేట : అనేక సమస్యలతో సతమతం అవుతున్న అంగన్వాడీ వర్కుర్లు, హెల్పర్లను ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌…

కార్మికులు, కర్షకుల సమస్యలపై 27, 28 తేదీల్లో మహాధర్నా

Nov 23,2023 | 17:53

  ప్రజాశక్తి-పిడుగురాళ్ల : కార్మిక, కర్షకుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలి వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ…