జిల్లా-వార్తలు

  • Home
  • జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ధర్మవరం విద్యార్థి ఎంపిక

జిల్లా-వార్తలు

జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ధర్మవరం విద్యార్థి ఎంపిక

Dec 1,2023 | 20:20

 ప్రజాశక్తి-విజయనగరం :   31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు ఎస్‌.కోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి బోజంకి భరత్‌…

హెచ్‌ఐవి బాధితులతో సహపంక్తి భోజనం

Dec 1,2023 | 20:16

  ప్రజాశక్తి-విజయనగరం కోట :  హెచ్‌ఐవి బాధితులు, ట్రాన్స్‌ జెండర్ల పట్ల సమాజంలో వివక్షత పోగొట్టి సమాజంలో ఇతరులతో కలసి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పరచే లక్ష్యంతో…

కబ్జా దారుల నుంచి మా భూములు కాపాడండి

Dec 1,2023 | 20:14

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి ఆనుకొని సర్వే 27 లో ఉన్న తమ భూములను తమకు అప్పగించాలని అమనాం గ్రామానికి చెందిన…

నల్ల రిబ్బన్లతో అంగన్వాడీల నిరసన

Dec 1,2023 | 20:13

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లు అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన జిల్లా…

ఆడుదాం ఆంధ్రను జయప్రదం చేయండి

Dec 1,2023 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం  టౌన్‌  :   ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజవర్గాల కేంద్రాల్లో జరిగిన వైసిపి సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభించిందని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి…

యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టండి

Dec 1,2023 | 20:11

 ప్రజాశక్తి-విజయనగరం   :  పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతోపాటు, యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక…

వేగాయమ్మ పేటలో ‘పల్లెకు పోదాం’

Dec 1,2023 | 17:53

పథకాల డిస్‌ప్లేబోర్డు ప్రారంభించిన ఎంపిపి భవాని ప్రజాశక్తి-రామచంద్రపురం వైసిపి ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెకు పోదాం’ కార్యక్రమం శుక్రవారం వేగాయమ్మ పేట గ్రామ సచివాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఒలింపియాడ్‌ పరీక్షల్లో ‘సివి రామన్‌’ విద్యార్థుల ప్రతిభ

Dec 1,2023 | 17:31

విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల డైరెక్టర్‌ వేణు ప్రజాశక్తి-అమలాపురం ఎస్‌ఒఎఫ్‌ ఫౌండేషన్‌ వారి ఐఇఒ ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌ పరీక్షలలో సర్‌ సివి రామన్‌ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో…

2,3 తేదీల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు : జిల్లా కలెక్టర్

Dec 1,2023 | 17:14

        ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఈ నెల 2, 3 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు…