పశ్చిమ-గోదావరి

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

పశ్చిమ-గోదావరి

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

Dec 1,2023 | 21:08

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణజయరాజు అన్నారు. పారిశుధ్య సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మున్సిపల్‌…

బాల్య వివాహాలతో అనర్ధాలు

Dec 1,2023 | 21:07

ప్రజాశక్తి – ఆచంట బాల్య వివాహాల వల్ల అనర్ధాలు వస్తాయని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ సూర్యకుమార్‌ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమం వల్లూరు హైస్కూల్‌లో ఐసిడిఎస్‌…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Dec 1,2023 | 21:04

ప్రజాశక్తి – కాళ్ల అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే వైసిపి లక్ష్యమని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని కలవపూడిలో వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని…

ఎయిడ్స్‌ నివారణపై అవగాహనా ర్యాలీ

Dec 1,2023 | 21:02

ప్రజాశక్తి – గణపవరం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గణపవరంలో కమ్యూనిటీ పారా మెడికల్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ యూనిట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

మనసున్న మహారాజు బలరామరాజు

Dec 1,2023 | 21:03

గ్రామాభివృద్ధిలో ఆయన కృషి అమోఘం ప్రజాశక్తి – కాళ్ల సమాజంలో ధనవంతులు ఉంటారు. అందులో మనసున్న మహారాజులే అసలైన శ్రీమంతులుగా పేరొందుతారు. సొంత గ్రామం అభివృద్ధి కోసం…

ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి

Dec 1,2023 | 20:49

ప్రజాశక్తి – తణుకురూరల్‌ ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, ఎయిడ్స్‌ రహిత సమాజం కోసం పాటుపడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట…

ట్రాఫిక్‌లో 108 అంబులెన్స్‌

Dec 1,2023 | 20:47

ప్రజాశక్తి – ఉండి అసలే ఇరుకు వంతెన ఆపై నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండి…

రోడ్డు నిర్మించాలని సిపిఎం నిరసన

Dec 1,2023 | 20:46

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ వెంప నుంచి వారతిప్ప ఆర్‌ఆర్‌అండ్‌బి రోడ్డు గోతులు పూడ్చి రోడ్డు వేయాలని సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ : కలెక్టర్‌

Dec 1,2023 | 20:45

ప్రజాశక్తి – భీమవరం ప్రశాంతమైన వాతా వరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి…