జిల్లా-వార్తలు

  • Home
  • వైద్యులు రమణ దంపతులకు డాక్టరేట్లు

జిల్లా-వార్తలు

వైద్యులు రమణ దంపతులకు డాక్టరేట్లు

Nov 26,2023 | 15:14

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన వైద్యులు బొల్లెం వెంకటరమణ, భార్య నాగలక్ష్మి డాక్టరెట్లను పొందారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన…

పామర్రులో డాక్టర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

Nov 26,2023 | 15:01

ప్రజాశక్తి-రామచంద్రపుర (అంబేద్కర్‌ కోనసీమజిల్లా) : కే గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కాదా వెంకట రమణ బహూకరించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌…

జడ్‌పిహెచ్‌ పాఠశాలలో అల్లూరి కాంస్య విగ్రహం

Nov 26,2023 | 14:54

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాజవొమ్మంగిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1966 నుండి 2023 వరకు చదివిన విద్యార్థుల సమ్మెళనం డిసెంబర్‌ 16,17 తేదీలలో జరుగుతున్న…

నూకాంబిక ఆలయ అదనపు ఈవోగా కృష్ణ

Nov 26,2023 | 14:25

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్ కోనసీమ జిల్లా) : ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన మండలంలోని చింతలూరు శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆలయ అదనపు ఈవోగా…

ప్రపంచానికే ఆదర్శం భారత రాజ్యాంగం : మేయర్‌ వసీం

Nov 26,2023 | 14:21

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : భారత దేశ రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ…

అంబేద్కర్ ఆశయాలతో యువత ముందుకు సాగాలి

Nov 26,2023 | 14:19

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పు-గోదావరి) : డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్ల సామాజిక అసమానతలను తొలగించుకుని, భారత ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారన్నారు ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి.…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

Nov 26,2023 | 13:45

నందలూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ప్రజాశక్తి – నందలూరు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాగిరెడ్డిపల్లి…

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Nov 26,2023 | 13:42

ప్రజాశక్తి-బొమ్మనల్ : మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయం నందు ఆదివారం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఓ…

పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను వేధించడం తగదు

Nov 26,2023 | 13:12

ఓపిఎస్ ను అమలు చేయాలి యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పర్యవేక్షణ పేరుతో రాష్ట్రంలో, జిల్లా వ్యాప్తంగా…