రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున ప్రజాశక్తి-అనంతపురం(రాయదుర్గం) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగసంస్థలు ముఖ్యంగా రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటియు…