జిల్లా-వార్తలు

  • Home
  • పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు : డిఇఒ

జిల్లా-వార్తలు

పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు : డిఇఒ

Nov 22,2023 | 21:51

గుమ్మలక్ష్మీపురం: పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కల్పనకు ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేయాలని డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ సూచించారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో…

ఉపాధ్యాయినిగా మారిన పిఒ

Nov 22,2023 | 21:47

సీతంపేట: స్థానిక ఐటిడిఎ పిఒ కల్పనకుమారి ఉపాధ్యాయురాలిగా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మల్లి గురుకుల పాఠశాలను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి…

ఏజెన్సీలో కానరాని పారిశ్రామిక ప్రగతి

Nov 22,2023 | 21:45

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, సీతంపేట, భామిని తదితర ఏజెన్సీ మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో ఈ ప్రాంత గిరిజన యువత ఉపాధి కోసం…

జామిలో పంటకోత ప్రయోగాలు

Nov 22,2023 | 21:44

ప్రజాశక్తి-జామి : జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో జామి మండలం జాగారం గ్రామంలో వరి పొలాల్లో బుధవారం పంటకోత ప్రయోగాలు నిర్వహించారు. ప్లాటులో సుమారు 18.680…

విద్యారంగ పరిరక్షణే లక్ష్యం

Nov 22,2023 | 21:42

ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా యుటిఎఫ్‌ పోరాటాలు సాగిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి తెలిపారు. బుధవారం యుటిఎఫ్‌ బొబ్బిలి మండలం నూతన…

ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం : కలెక్టర్‌

Nov 22,2023 | 21:41

పార్వతీపురం: ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే చెప్పండి… శత శాతం పరిష్కరిస్తామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం తన కార్యాలయంలో ఎన్నికల…

26న ప్రధాని తిరుమలకు రాక

Nov 22,2023 | 21:41

26న ప్రధాని తిరుమలకు రాకప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి తిరుమలకు…

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

Nov 22,2023 | 21:40

ప్రజాశక్తి-వేపాడ : జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. వేపాడ మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ…

శత శాతం ఎన్నికల హామీల అమలు

Nov 22,2023 | 21:53

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – పొందూరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి…