జిల్లా-వార్తలు

  • Home
  • జామిలో పంటకోత ప్రయోగాలు

జిల్లా-వార్తలు

జామిలో పంటకోత ప్రయోగాలు

Nov 22,2023 | 21:44

ప్రజాశక్తి-జామి : జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో జామి మండలం జాగారం గ్రామంలో వరి పొలాల్లో బుధవారం పంటకోత ప్రయోగాలు నిర్వహించారు. ప్లాటులో సుమారు 18.680…

విద్యారంగ పరిరక్షణే లక్ష్యం

Nov 22,2023 | 21:42

ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా యుటిఎఫ్‌ పోరాటాలు సాగిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి తెలిపారు. బుధవారం యుటిఎఫ్‌ బొబ్బిలి మండలం నూతన…

ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం : కలెక్టర్‌

Nov 22,2023 | 21:41

పార్వతీపురం: ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే చెప్పండి… శత శాతం పరిష్కరిస్తామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం తన కార్యాలయంలో ఎన్నికల…

26న ప్రధాని తిరుమలకు రాక

Nov 22,2023 | 21:41

26న ప్రధాని తిరుమలకు రాకప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి తిరుమలకు…

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

Nov 22,2023 | 21:40

ప్రజాశక్తి-వేపాడ : జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. వేపాడ మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ…

శత శాతం ఎన్నికల హామీల అమలు

Nov 22,2023 | 21:53

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – పొందూరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి…

సిసి రోడ్డుకు శంకుస్థాపన

Nov 22,2023 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 30వ డివిజన్‌ ధర్మపురి ప్రాంతంలో సిసి రహదారి పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న…

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

Nov 22,2023 | 21:36

ప్రజాశక్తి-మదనపల్లె బల్లి పడిన మధ్యాహ్నం భోజనం తిని 64 మంది విద్యార్థులు అస్వ స్థతకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలో…

పారదర్శకంగా ఇంజినీరింగ్‌ పోస్టుల నియామకం

Nov 22,2023 | 21:35

పారదర్శకంగా ఇంజినీరింగ్‌ పోస్టుల నియామకం నేడు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభంటీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టీటీడీలో భర్తీ…