జిల్లా-వార్తలు

  • Home
  • నిర్బంధాలు నెదిరించి వ్యక్తి పినకాన

జిల్లా-వార్తలు

నిర్బంధాలు నెదిరించి వ్యక్తి పినకాన

Nov 22,2023 | 16:18

ప్రజాశక్తి-టెక్కలి రూరల్(శ్రీకాకుళం) : నిర్బంధాలు నెదిరించి శ్రమజీవులు పక్షాన నికరముగా నిలబడి పోరాటం చేసిన యోధుడు పినకాన క్రిష్ణమూర్తి అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు సిపిఎం…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర

Nov 22,2023 | 12:25

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ (విశాఖ) : భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ ఉషోదయ…

బీసీలకు వైసిపి ద్రోహం : టిడిపి

Nov 23,2023 | 18:43

  ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : బీసీలకు రాజకీయంగా తోడ్పాటు అందించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధి టిడిపి ద్వారా సాధ్యమైందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు.…

బొల్లా ఇక్కడి నుండే పోటీ చేయాలి : జీవీ

Nov 23,2023 | 18:40

  ప్రజాశక్తి – వినుకొండ : వినుకొండ నుంచి మళ్లీ బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేయాలనేదే తన కోరికని, ఆయన్ను బంగాళాఖాతంలో కలి పేందుకు వైసిపి నాయకులు కూడా…

జీవీ.. అవన్నీ ఎందుకు చేయలేదు : ఎమ్మెల్యే

Nov 23,2023 | 18:37

  ప్రజాశక్తి – వినుకొండ : తాను అభివృద్ధి చేశాను కాబట్టే ప్రజల ముందు ధైర్యంగా రాగలిగానని, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జీవీ ఆంజనేయులు హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి…

కుల గణనకు, పథకాలకు సంబంధం లేదు

Nov 23,2023 | 18:33

  ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో ఈ నెల 27 నుండి డిసెంబర్‌ 3 వరకు వారం రోజులపాటు చేపట్టనున్న కుల…

రోడ్డుపై కార్మికుల భోజనం

Nov 23,2023 | 18:30

  ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు…

ఓటరు జాబితాలో అక్రమాలు!

Nov 23,2023 | 18:26

  ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులలో భారీగా అక్రమాలు చోటుచేసు కుంటున్నాయి. ఎన్నికల సంఘ నిబంధనలను ఉల్లఘించి టిడిపి సానుభూతిపరుల…

కరాటే బంగారు పతకం విజేతకు సన్మానం

Nov 23,2023 | 16:41

  ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : యూనివర్సిటీ స్థా యి జిల్లా డిగ్రీ కళాశాలల పరిధి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన జగదీశ్వర్‌ను మంగళవారం…