జిల్లా-వార్తలు

  • Home
  • సాగుభూమి పట్టాలు అందజేత

జిల్లా-వార్తలు

సాగుభూమి పట్టాలు అందజేత

Dec 1,2023 | 22:46

ఫొటో : పట్టాలు అందజేస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సాగుభూమి పట్టాలు అందజేత ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలో 20యేళ్లుగా సాగులో ఉన్న భూములకు సంబంధించిన…

‘విజిలెన్స్‌’ వేధింపులకు విద్యార్థి బలి: ఎస్‌ఎఫ్‌ఐ

Dec 1,2023 | 22:18

‘విజిలెన్స్‌’ వేధింపులకు విద్యార్థి బలి: ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి పట్టణంలోని టిటిడి అనుబంధ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బి.కామ్‌ ( సిఎ) చదువుతున్న విద్యార్థి ఎస్‌.జితేంద్ర…

అభివృద్ధిలో ధర్మవరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే

Dec 1,2023 | 22:09

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కి నిర్మాణ పనుల శిలాఫలకం ఆవిష్కరణ           ధర్మవరం టౌన్‌ : అభివృద్ధిలో ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలుపుతామని ఎమ్మెల్యే కేతిరెడ్డి…

హత్య కేసు విచారణలో అధికారుల నిర్లక్ష్యం తగదు

Dec 1,2023 | 22:08

 సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు, బాధితులు            హిందూపురం :హిందూపురం రూరల్‌ మండలం కొటిపి గ్రామంలో బోయ నాగరాజు హత్య కేసు విచారణలో స్థానిక పోలీసులతో పాటు…

బాలయ్య సొంత నిధులతో రోడ్డు నిర్మాణం

Dec 1,2023 | 22:06

రోడ్డు పనులను చూపుతున్న టిడిపి నాయకులు          హిందూపురం : పురపాలక సంఘంలోని 25వ వార్డులో రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని…

ప్రశాంతి నిలయంలో నేపాలి భక్తుల సందడి

Dec 1,2023 | 22:05

నేపాలి భక్తుల గీతాలాపన పుట్టపర్తి క్రైమ్‌ : నేపాల్‌ దేశానికి చెందిన 5000 మంది సత్యసాయి భక్తులు శుక్రవారం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. పర్తియాత్ర లో…

‘ఎయిడ్స్‌’పై ప్రజల్లో జాగృత ర్యాలీలు

Dec 1,2023 | 21:59

‘ఎయిడ్స్‌’పై ప్రజల్లో జాగృత ర్యాలీలుప్రజాశక్తి-తిరుపతి(మంగళం), యంత్రాంగంతిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజనీరింగ్‌ కళాశాల జాతీయ సేవా విభాగం, ఉమెన్‌ ప్రొటెక్షన్‌, ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ విద్యార్థులు ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన…

శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదు

Dec 1,2023 | 21:58

శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదుప్రజాశక్తి- తిరుమలతిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవల ఆఫ్‌ లైన్‌ డిప్‌ లో ఎస్‌ఏంఎస్‌లు రావడం లేదని డయల్‌…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నోటీసు

Dec 1,2023 | 21:57

 ప్రజాశక్తి-నెల్లిమర్ల :   ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగుతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నోటీసును ఎంఇఒకు శుక్రవారం అందజేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద 4న…