కాకినాడ-జిల్లా

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

కాకినాడ-జిల్లా

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

ఆడుదాం ఆంధ్ర క్రీడా పరికరాలు పంపిణీ

Dec 2,2023 | 10:34

ప్రజాశక్తి – తాళ్లరేవు : ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించి మండలంలోని 24 సచివాలయాలకు క్రీడా సామాగ్రిని ఎంపీపీ రాయుడు…

ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు

Dec 1,2023 | 23:22

ప్రజాశక్తి – కాకినాడ జగ్గంపేట రూరల్‌, గండేపల్లి అభివృద్ధి, సంక్షేమానికి ఇతర రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తోందని ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ 30వ డివిజన్‌లో…

ఎయిడ్స్‌ నియంత్రణకు సమిష్టి కృషి

Dec 1,2023 | 23:20

ప్రజాశక్తి-యంత్రాంగం హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ…

యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టిన జగన్

Dec 1,2023 | 23:13

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడజగన్‌ యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టాడనిటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట క్యాంప్‌ సైట్‌ నుంచి శుక్రవారం…

11, 12న కలెక్టరేట్‌ వద్ద ఆశాల ధర్నా

Dec 1,2023 | 23:11

ప్రజాశక్తి-కాకినాడఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరుతూ డిసెంబర్‌ 11, 12 తేదీల్లో కలెక్టరేట్‌ దగ్గర 36 గంటల ధర్నా…

2, 3న ఓటు నమోదు శిబిరాలు

Dec 1,2023 | 23:09

ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.…

గిరిజనం సమస్యలు పట్టవా..?

Dec 1,2023 | 23:07

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధినాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వివిధ రూపాల్లో, అనేకసార్లు ఆందోళనలు చేసినా…

ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరించుకోవాలి

Dec 1,2023 | 16:17

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్…

మొక్కుబడిగా కౌన్సిల్‌ సమావేశం

Nov 30,2023 | 23:01

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌ సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం మొక్కుబడిగా సాగింది. అజెండాలో 17 అంశాలను పొందుపర్చినా వాటిపై చర్చ లేకుండానే ఆమోదం తెలిపి, కేవలం…