జిల్లా-వార్తలు

  • Home
  • జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా లీలావతి

జిల్లా-వార్తలు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా లీలావతి

Nov 29,2023 | 21:09

 ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా లీలావతి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. గుంటూరు రెండో అదనపు సీనియర్‌…

కాఫీ షాప్‌ ప్రారంభం

Nov 29,2023 | 20:56

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  పర్యావరణానికి హాని కలగని వాటిని ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. స్థానిక ఉడా కాలనీ ఫేస్‌ -3 ఆర్‌ఆర్‌ ఎబిలిడి…

మహిళా సాధికారతే జగనన్న ధ్యేయం : మంత్రి

Nov 29,2023 | 20:56

మెప్మా స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రజాశక్తి-కళ్యాణదుర్గం రాష్ట్రంలోని ప్రతి మహిళా తమ స్వశక్తితో ఎదిగి ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ…

పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

Nov 29,2023 | 20:55

అధికారులకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి-ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ డిమాండ్‌…

2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్‌

Nov 29,2023 | 20:55

ప్రజాశక్తి-విజయనగరం  :  ఓటరు చేర్పులు, మార్పులకోసం డిసెంబర్‌ 2,3 తేదీలలో ప్రత్యేక కాంపెయిన్‌ జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్‌…

కొనసాగిన రిలే నిరాహార దీక్ష

Nov 29,2023 | 20:54

రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న మండల కార్యదర్శి చెన్నారెడ్డి ప్రజాశక్తి-గార్లదిన్నె సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం కూడా…

ఐదు రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులకు 8నుంచి

Nov 29,2023 | 20:54

 ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌  : డిసెంబర్‌ 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 6న అంబేద్కర్‌ విగ్రహాలకు వినతినిస్తామని ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్‌…

రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలి

Nov 29,2023 | 20:53

డీఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు ప్రజాశక్తి-గుంతకల్లు వారంరోజులుగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చోరీలను దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ…

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట : గిరీష

Nov 29,2023 | 20:53

ప్రజాశక్తి-రాయచోటి పారిశ్రామిక రంగ అభివద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ గిరీష అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి…