జిల్లా-వార్తలు

  • Home
  • మళ్లీ రోడ్డెక్కిన గరగపర్రు బాధితులు

జిల్లా-వార్తలు

మళ్లీ రోడ్డెక్కిన గరగపర్రు బాధితులు

Nov 23,2023 | 11:59

ప్రజాశక్తి – పాలకోడేరు గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళిత బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. సాంఘిక బహిష్కరణకు…

డిసెంబర్‌ 8 నుండి నిరవధిక సమ్మె

Nov 23,2023 | 13:20

ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ ప్రజాశక్తి – నంద్యాల అంగన్‌వాడీ కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం…

ఉచితంగా మందులు పంపిణీ

Nov 23,2023 | 13:44

ప్రజాశక్తి-నెల్లూరు డెస్క్‌ :ఏక్తా యాంటీ కరెప్షన్‌ ఆల్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ సెక్రటరీ కె అబ్దుల్‌ రహెమాన్‌ జిల్లాకు వివిధ రకాల మందులు సరఫరా చేశారు. వాటిని…

మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 23,2023 | 13:16

– ఎపి రైతు సంఘం ప్రజాశక్తి – బేతంచెర్ల : ఈ నెల 27, 28వ తేదీలలో విజయవాడ నగరంలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని ఏపి…

రోడ్లపై ప్లాస్టిక్‌ కనిపిస్తే జరిమానా : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ సమీర్‌ శర్మ

Nov 23,2023 | 13:35

  ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : ప్లాస్టిక్‌ ఉత్పత్తి పరిశ్రమలు తమ వస్తువులను వినియోగాదరుల వాడకం అనంతరం రీసైకిల్‌ కోసం తిరిగి సేకరణ బాధ్యత తీసుకోవాలని, రోడ్లపై, గ్రామీణ…

239 లీటర్ల పురుగు మందులు సీజ్‌

Nov 23,2023 | 17:13

  ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ : అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న పురుగు మందులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద పురుగు మందులు…

‘భరోసా’ ఇవ్వని సామాజిక బస్సు యాత్రలు

Nov 23,2023 | 17:05

  గుంటూరు : ఉమ్మడి గురటూరు జిల్లాలో సామాజిక సాధికారిక బస్సు యాత్రలు ప్రజలకు తగిన భరోసాను ఇవ్వలేకపో తున్నాయి. మూడు దశల్లో జరిగే ఈ యాత్రలు ఇప్పటి…

రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించండి

Nov 23,2023 | 17:09

  సత్తెనపల్లి రూరల్‌: భూములు రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.సత్తెనపల్లి తహ శీల్దార్‌ కార్యా లయంలో భూములు…

బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయాలి

Nov 23,2023 | 17:00

  అమరావతి: బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అన్నారు . మండల కేంద్రమైన అమరావతిలోని ఎంపీడీవో…