ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలి
ప్రజాశక్తి పాడేరు : ఆదివాసి ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగాలన్నీ ఆదివాసులతోనే భర్తీ చేయాలని బుధవారం పాడేరులో నిర్వహించిన ఆదివాసి నిరుద్యోగుల సదస్సులో వక్తలు డిమాండ్…
ప్రజాశక్తి పాడేరు : ఆదివాసి ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగాలన్నీ ఆదివాసులతోనే భర్తీ చేయాలని బుధవారం పాడేరులో నిర్వహించిన ఆదివాసి నిరుద్యోగుల సదస్సులో వక్తలు డిమాండ్…
వరద ప్రవాహంలో చిక్కుకున్న వారినిరక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిప్రజాశక్తి -తొట్టంబేడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలో చిన్నపాటి వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ఈ…
– మేయర్ హరి వెంకట కుమారి ప్రజాశక్తి- గాజువాక: అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు.…
మాట్లాడుతున్న అశోక్కుమార్ గ్రామీణాభివృద్ధిశాఖ హార్టికల్చర్ విభాగం జాయింట్ కమిషనర్ అశోక్కుమార్ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ క్షేత్రస్థాయిలో భూములు ఉన్న జాబుకార్డులందరినీ వ్యక్తిగత తోటల పెంపకంపై ప్రోత్సహించడంతో పాటు…
ప్రజాశక్తి -మధురవాడ: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో ప్రముఖ ఔషధ పరిశ్రమ అరవిందో ఫార్మా లిమిటెడ్ ఉద్యోగస్తులకు ప్రత్యేక మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్యక్రమం (ఎమ్డిపి) బుధవారం ప్రారంభమైంది. ఆరో…
మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ వచ్చే నెల 9న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ…
మాట్లాడుతున్న ఎంపిపి ఉమ ప్రజాశక్తి- కోటబొమ్మాళి స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి హజరుకాని అధికారులకు…
రహదారి స్థలం కబ్జా!కోటిన్నరకు టెండరు పెట్టిన వైసిపి నేత ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్న అధికారులు ప్రజాశక్తి -గోపాలపట్నం : రహదారికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి,…
దళిత రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం: ఎమ్మెల్యేప్రజాశక్తి – గూడూరు రూరల్ :దళిత రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే, వరప్రసాదరావు పేర్కొన్నారు.…