చిన్నపరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలు…
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలు…
ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నిర్వహించే సామాజిక తనిఖీ తూతూ మంత్రంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో బుధవారం ఎంపిడిఒ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన…
మాట్లాడుతున్న ఎంయల్ఎ మహీధర్ రెడ్డి మోపాడులో ‘మా నమ్మకం నువ్వే జగన్’ ప్రజాశక్తి-కందుకూరు మండలంలోని మోపాడు గ్రామ సచివాలయం పరిధిలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ ఆంధ్రప్రదేశ్…
ప్రజాశక్తి-పెనగలూరు భూమి లేని నిరుపేదలకు భూహక్కు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభు త్వం భూపట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీని వాసులు పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-ములకలచెరువు గ్రామాల్లో నిర్వహించే భూసర్వే వివరాలు ప్రతి రైతులకు తెలపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్అహ్మద్ఖాన్ తెలిపారు.బుధవారం మండలంలోని కాట్నగల్లు పంచాయతీ బూచిపల్లె వద్ద జరుగుతున్న సర్వే పనులను…
మాట్లాడుతున్న పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ పొగాకు రైతులకు మెరుగైన సేవలు ప్రజాశక్తి-కందుకూరు : పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ , రీజినల్ మేనేజర్…
ప్రజాశక్తి – కడప ప్రతినిధిగ్రామీణులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు స్వామిత్వ పథకం పేరుతో ఇళ్లు, ఇళ్లస్థలాల సర్వే నిర్వహణకు కసరత్తు…
మాట్లాడుతున్న రావుల వెంకయ్య విద్య కాషాయికరణను ఆపాలి : ఎఐఎస్ఎఫ్ ప్రజాశక్తి-కందుకూరు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) కందుకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక కోటారెడ్డి…
ప్రజాశక్తి-కడప బద్వేలు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివద్ధి చేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం అభివద్ధికి బాటలు వేస్తుందని కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు. బుధవారం…