సిసి రోడ్డుకు శంకుస్థాపన
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 30వ డివిజన్ ధర్మపురి ప్రాంతంలో సిసి రహదారి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 30వ డివిజన్ ధర్మపురి ప్రాంతంలో సిసి రహదారి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న…
ప్రజాశక్తి-మదనపల్లె బల్లి పడిన మధ్యాహ్నం భోజనం తిని 64 మంది విద్యార్థులు అస్వ స్థతకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలో…
పారదర్శకంగా ఇంజినీరింగ్ పోస్టుల నియామకం నేడు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభంటీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టీటీడీలో భర్తీ…
ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 25 నుంచి డిసెంబర్ 5 వరకు బిఎల్ఒలు ఇంటింటికీ వెళ్లి మరోసారి తనిఖీ చేయాలని కలెక్టర్…
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని ఆర్టిసి చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. రూ2.50 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తయిన బస్తాండ్ను…
ప్రజాశక్తి-కడప అర్బన్ డిజిటల్ ప్రపంచంలో సాంకేతికతపై అవగాహన, నైపుణ్యతను పెంచుకోవడం తక్షణ కర్తవ్యమని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్.రఘునాధరెడ్డి అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ కెరీర్…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/భోగాపురం : ఆమె అధికారి కాదు… ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు… ఎన్జిఒనా అని ప్రశ్నిస్తే అబ్బబ్బే కాదంటూ ఖండించారు. అధికారులు కూడా తమకు…
ప్రజాశక్తి-కడప అర్బన్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని వామపక్ష రైతు,…
శాశ్వత పట్టాలిచ్చే వరకూ పోరాటంప్రజాశక్తి – నాయుడుపేట మాచవరం గ్రామం దళితులకు శాశ్వత పట్టాలిచ్చేంత వరకూ భూపోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు హెచ్చరించారు.…