జిల్లా-వార్తలు

  • Home
  • సిసి రోడ్డుకు శంకుస్థాపన

జిల్లా-వార్తలు

సిసి రోడ్డుకు శంకుస్థాపన

Nov 22,2023 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 30వ డివిజన్‌ ధర్మపురి ప్రాంతంలో సిసి రహదారి పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న…

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

Nov 22,2023 | 21:36

ప్రజాశక్తి-మదనపల్లె బల్లి పడిన మధ్యాహ్నం భోజనం తిని 64 మంది విద్యార్థులు అస్వ స్థతకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలో…

పారదర్శకంగా ఇంజినీరింగ్‌ పోస్టుల నియామకం

Nov 22,2023 | 21:35

పారదర్శకంగా ఇంజినీరింగ్‌ పోస్టుల నియామకం నేడు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభంటీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టీటీడీలో భర్తీ…

25 నుంచి ఇంటింటికీ బిఎల్‌ఒలు

Nov 22,2023 | 21:34

ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 5 వరకు బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి మరోసారి తనిఖీ చేయాలని కలెక్టర్‌…

ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట

Nov 22,2023 | 21:34

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని ఆర్‌టిసి చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రూ2.50 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తయిన బస్తాండ్‌ను…

డిజిటల్‌ అక్షరాస్యత నైపుణ్యత అవసరం

Nov 22,2023 | 21:30

ప్రజాశక్తి-కడప అర్బన్‌ డిజిటల్‌ ప్రపంచంలో సాంకేతికతపై అవగాహన, నైపుణ్యతను పెంచుకోవడం తక్షణ కర్తవ్యమని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘునాధరెడ్డి అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ కెరీర్‌…

ఎవరీ అజ్ఞాతవాసి?

Nov 22,2023 | 21:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/భోగాపురం : ఆమె అధికారి కాదు… ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు… ఎన్‌జిఒనా అని ప్రశ్నిస్తే అబ్బబ్బే కాదంటూ ఖండించారు. అధికారులు కూడా తమకు…

27, 28న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 22,2023 | 21:27

ప్రజాశక్తి-కడప అర్బన్‌ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని వామపక్ష రైతు,…

శాశ్వత పట్టాలిచ్చే వరకూ పోరాటం

Nov 22,2023 | 21:25

శాశ్వత పట్టాలిచ్చే వరకూ పోరాటంప్రజాశక్తి – నాయుడుపేట మాచవరం గ్రామం దళితులకు శాశ్వత పట్టాలిచ్చేంత వరకూ భూపోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు హెచ్చరించారు.…