మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిద్దాం..
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, సామాజిక న్యాయానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సమాధి కడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శులు…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, సామాజిక న్యాయానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సమాధి కడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శులు…
ప్రజాశక్తి- బంగారుపాల్యం: యుటిఎఫ్ మండల కమిటీని ఎన్నుకున్నట్టు జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మండల యుటిఎఫ్ కమిటీ సభ్యులను ఎన్నికల అధికారి…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని ప్రతి పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తతప్రచారం కొరకు వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార వాహనాలను ప్రారంభించడం…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: మార్కాపురం శాసనసభ్యుని తమ్ముడు కుందురు కృష్ణమోహన్రెడ్డి అండదండలతో మార్కాపురంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నా రని, రూ.కోట్లు విలువైన భూములను కబ్జాలు చేస్తున్నారని బాధితులు ఆర్.వెంకటనారాయణ, మందటి…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనకు వ్యతిరేకంగా. దళిత హక్కులు సామాజిక న్యాయసాధనకై డిసెంబర్ 4న ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి…
యాత్రప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం ఈనెల 27 నుండి 6 ప్రచార వాహనాలతో 60 రోజులు…
ప్రజాశక్తి – కడియం వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు అష్టకష్టాలే ఎదురయ్యాయని ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్లు అన్నారు.…
దశవాతారున్ని సాక్షిగా దశాబ్దంప్రజాశక్తి- తిరుపతి సిటి విభజన ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇస్తామన్న బిజెపి, ప్రధాని నరేంద్రమోదీ ఆ మాటను విస్మరించారు. దశవాతారుడైన శ్రీవెంకటేశ్వరస్వామి పాదాలు…
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి ‘నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అన్న తీరు’గా ఉంది బిజెపి నేతల తీరు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ స్టీల్…