జిల్లా-వార్తలు

  • Home
  • గుంటూరు ఛానల్‌ విస్తరణకు నిధులివ్వాలి

జిల్లా-వార్తలు

గుంటూరు ఛానల్‌ విస్తరణకు నిధులివ్వాలి

Dec 1,2023 | 23:45

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ తీర్మానించింది. శుక్రవారం బ్రాడిపేటలోని…

ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ అవగాహన

Dec 1,2023 | 23:44

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ వెళ్లి ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ప్రజలకు వివరిస్తారని, నెలరోజులపాటు పెద్దఎత్తున సాగే ఈ కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమైందని వైద్యారోగ్య శాఖ…

రూ. రెండు కోట్లు విలువ చేసే నిషేధిత సిగరెట్లు పట్టివేత

Dec 1,2023 | 23:42

రూ. రెండు కోట్లు విలువ చేసే నిషేధిత సిగరెట్లు పట్టివేత ప్రజాశక్తి -తిరుపతి సిటీ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలి స్తున్న రెండు కోట్ల విలువగల…

మహిళా చిరువ్యాపారికి కౌన్సిలర్‌ వేధింపులు

Dec 1,2023 | 23:42

ప్రజాశక్తి-తెనాలి : చిరువ్యాపారిపై అధికార పార్టీ కౌన్సిలర్‌ వేధింపుల పర్వం కొనసాగడం, రోడ్డు వెంట తోపుడు బండిపై టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న కుటుంబంపై సాగుతున్న వేధింపులకు అధికారులు…

వైసిపిని ఇంటికి సాగనంపాలి : డాక్టర్‌ ఉగ్ర

Dec 1,2023 | 23:42

ప్రజాశక్తి – కనిగిరి : అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి…

కరువు జిల్లాగా ప్రకటించాలి

Dec 1,2023 | 23:40

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి…

మార్కాపురం డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Dec 1,2023 | 23:40

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : మార్కాపురం డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు…

రహదారికి మరమ్మతులు చేయాలి

Dec 1,2023 | 23:39

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : కందుకూరు నుంచి పెద్ద చెర్లోపల్లి, కనిగిరి, హనుమంతుడుపాడు మీదుగా కంభం, బేస్తవారిపేట రోడ్డును కలుపుతూ నిర్మించిన డబల్‌ రోడ్డు మూన్నాళ్ళ ముచ్చటగా మారినట్లు ఆంధ్రప్రదేశ్‌…

ప్రజారోగ్యానికి మొదటి ప్రాధాన్యత: కలెక్టర్‌

Dec 1,2023 | 23:38

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌: ప్రజారోగ్యం మొదటి ప్రాధాన్యత గా జిజిహెచ్‌లో చర్యలు తీసుకుంటామని, పారిశుధ్యం, సౌకర్యాల కల్పనకు తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌…