జిల్లా-వార్తలు

  • Home
  • చర్మకారుల సమస్యలపై గవర్నర్‌ కు వినతి

జిల్లా-వార్తలు

చర్మకారుల సమస్యలపై గవర్నర్‌ కు వినతి

Nov 29,2023 | 22:45

మంగళగిరి: విజయవాడ రాజ్‌ భవన్‌ లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను బుధవారం రాష్ట్ర చర్మకార సేవా సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు కలిసి రాష్ట్రంలో…

పొగాకు వైపు మరల్చిన పరిస్థితులు

Nov 29,2023 | 22:44

ప్రజాశక్తి – చిలకలూరిపేట : మొన్నటి వరకూ తీవ్రమైన సాగునీటి ఎద్దడి… అనంతరం కొద్దిపాటి వర్షాల నేపథ్యంలో పొగాకు బర్లీ సాగుకు వాతావరణం అనువుగా ఉందని రైతులు…

పశు వైద్యరంగం అభివృద్ధికి కృషి చేయాలి

Nov 29,2023 | 22:43

ప్రజాశక్తి-ఉంగుటూరు పశువైద్య రంగంలో జరుగుతున్న వివిధ పరిశోధనలను ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా భావితర పశు వైద్యులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని దేశంలో పశువైద్య రంగం అభివృద్ధికి పాటుపడాలని పద్మశ్రీ…

కోస్తా మురళీకృష్ణకు జాతీయ అవార్డు

Nov 29,2023 | 22:40

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ ఇనిస్టూట్‌ ఆఫ్‌ వ్యాల్యూయర్స్‌ ఉత్తమ చైర్మన్‌గా మచిలీపట్నం ఇంజనీర్‌ కోస్తా మురుళి కృష్ణ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఇంజనీరింగ్‌, వ్యాల్యూషన్‌లో విశేష ప్రతిభ కనబరిచినందుకు…

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కృషి : కలెక్టర్‌

Nov 29,2023 | 22:35

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)కృష్ణాజిల్లాను పారిశ్రామికంగా అభివద్ధి పరిచేందుకు అన్ని విధాల కషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు అన్నారు.కష్ణాజిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)…

తహశీల్దార్‌కు జీవీ ఆంజనేయులు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే

Nov 29,2023 | 22:45

ప్రజాశక్తి – వినుకొండ : శావల్యాపురం తహశీల్దార్‌ జాన్‌సైదులు పట్ల టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వ్యవహరించిన తీరు బాధాకరమని, తహశీల్దార్‌కు ఆయన క్షమాపణలు…

మూడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

Nov 29,2023 | 22:47

ప్రజాశక్తి-తెనాలి : మూడేళ్ల చిన్నారికి అమెరికన్‌ ఆంకాలజీ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. అత్యాధునిక శస్త్రచికిత్స విధానంతో గుంటూరు జిజిహెచ్‌లో మంగళవారం మెదడులో ఉన్న దాదాపు ఐదంగుళాల…

సహకార బ్యాంక్‌ రుణాలపై అవగాహన

Nov 29,2023 | 22:19

ప్రజాశక్తి- గోకవరంరంపఎర్రంపాలెంలో గోకవరం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…

సంక్షేమ ప్రభుత్వానికి తిరుగులేదు

Nov 29,2023 | 22:16

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంప్రజా సంక్షేమ పాలనకు తిరుగులేదని, ఎవరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపియేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం…