జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యల సుడిలో గురుకుల పాఠశాల

జిల్లా-వార్తలు

సమస్యల సుడిలో గురుకుల పాఠశాల

Nov 25,2023 | 23:32

ప్రజాశక్తి-రామచంద్రపురంపేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం రూ.15.కోట్ల రూపాయలతో నిర్మించిన గురుకుల పాఠశాలలో పలు సమస్యలతో సతమతమవుతోంది. మూడేళ్లుగా సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.…

అధికార పార్టీలో లుకలుకలు

Nov 25,2023 | 23:30

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న వ్యతిరేక వర్గం ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ జిల్లాలో పొలిటికల్‌ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో ముఖ్య నేతలపై సొంత…

సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం

Nov 25,2023 | 23:29

ప్రజాశక్తి – దేవరపల్లి విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్స వాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎంపిపి కుప్పల వెంకట కనక దుర్గారావు అన్నారు. దేవరపల్లి రెండవ…

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

Nov 25,2023 | 23:26

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌, చాగల్లు అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. గడప గడపకూ-మన ప్రభుత్వం…

ప్రాణాలను బలికొంటున్న అసంపూర్తి రోడ్డు

Nov 25,2023 | 23:24

ప్రజాశక్తి – సీతానగరం రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వరకూ నాలుగు లైన్ల రోడ్డును అసంపూర్తిగా వదిలేయడంతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని రాజానగరం నియోజకవర్గ టిడిపి…

లింగ ఆధారిత వివక్ష సరికాదు 

Nov 25,2023 | 23:24

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: లింగ ఆధారిత వివక్ష, హింస ఎంత మాత్రం సరికాదని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ‘లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా జాతీయ…

కొట్టుకుపోయిన ప్రధాన రహదారి

Nov 25,2023 | 23:22

ప్రజాశక్తి-రాచర్ల: మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గుడిమెట్ట నుండి దద్దవాడ వెళ్లే ప్రధాన రహదారి వర్షపునీటి ప్రవాహానికి కొట్టుకొని పో యింది. రోడ్డు వంతెన సమీపాన…

రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలి

Nov 25,2023 | 23:22

ప్రజాశక్తి – చాగల్లు దేవరపల్లి విధుల్లో ఉంటూ మృతి చెందిన రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కేతా పోసమ్మ డిమాండ్‌ చేశారు. దేవరపల్లి…

హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దాం

Nov 25,2023 | 23:21

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం సందర్భంగా హింస లేని సమా జం కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. రోజురోజుకీ…