జిల్లా-వార్తలు

  • Home
  • సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం

జిల్లా-వార్తలు

సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం

Nov 25,2023 | 23:29

ప్రజాశక్తి – దేవరపల్లి విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్స వాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎంపిపి కుప్పల వెంకట కనక దుర్గారావు అన్నారు. దేవరపల్లి రెండవ…

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

Nov 25,2023 | 23:26

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌, చాగల్లు అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. గడప గడపకూ-మన ప్రభుత్వం…

ప్రాణాలను బలికొంటున్న అసంపూర్తి రోడ్డు

Nov 25,2023 | 23:24

ప్రజాశక్తి – సీతానగరం రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వరకూ నాలుగు లైన్ల రోడ్డును అసంపూర్తిగా వదిలేయడంతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని రాజానగరం నియోజకవర్గ టిడిపి…

లింగ ఆధారిత వివక్ష సరికాదు 

Nov 25,2023 | 23:24

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: లింగ ఆధారిత వివక్ష, హింస ఎంత మాత్రం సరికాదని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ‘లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా జాతీయ…

కొట్టుకుపోయిన ప్రధాన రహదారి

Nov 25,2023 | 23:22

ప్రజాశక్తి-రాచర్ల: మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గుడిమెట్ట నుండి దద్దవాడ వెళ్లే ప్రధాన రహదారి వర్షపునీటి ప్రవాహానికి కొట్టుకొని పో యింది. రోడ్డు వంతెన సమీపాన…

రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలి

Nov 25,2023 | 23:22

ప్రజాశక్తి – చాగల్లు దేవరపల్లి విధుల్లో ఉంటూ మృతి చెందిన రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కేతా పోసమ్మ డిమాండ్‌ చేశారు. దేవరపల్లి…

హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దాం

Nov 25,2023 | 23:21

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం సందర్భంగా హింస లేని సమా జం కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. రోజురోజుకీ…

మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిద్దాం..

Nov 25,2023 | 23:20

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, సామాజిక న్యాయానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సమాధి కడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శులు…

యుటిఎఫ్‌ మండల కమిటీ ఎన్నిక

Nov 25,2023 | 23:20

ప్రజాశక్తి- బంగారుపాల్యం: యుటిఎఫ్‌ మండల కమిటీని ఎన్నుకున్నట్టు జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మండల యుటిఎఫ్‌ కమిటీ సభ్యులను ఎన్నికల అధికారి…