జిల్లా-వార్తలు

  • Home
  • 6 శాతానికి దిగజారిన పేదరికం

జిల్లా-వార్తలు

6 శాతానికి దిగజారిన పేదరికం

Nov 22,2023 | 23:10

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: గత ప్రభుత్వ హయాంలో 12 శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరుశాతానికి దిగజారిందని, ఇది జనగ్‌మోహన్‌రెడ్డి సాధించిన ఘనత అని రాష్ట్ర…

మహాపడావ్‌ ధర్నా కరపత్రాల ఆవిష్కరణ

Nov 22,2023 | 23:09

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షకుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ విజయవాడలో ఈనెల 27, 28 తేదీలలో జరిగే మహా…

మహిళా కార్మికులకు వసతులు కల్పించాలి

Nov 22,2023 | 23:09

ప్రజాశక్తి – కాకినాడజిల్లాలో మహిళా కార్మికులు పనిచేసే అన్ని పారిశ్రామిక యూనిట్లలో వాష్‌ రూములు, చైల్డ్‌ ఫీడింగ్‌, చైల్డ్‌కేర్‌ రూములను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌…

ఎసిబివలలో బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్‌

Nov 22,2023 | 23:08

సబ్‌రిజిస్ట్రార్‌ను విచారిస్తున్న ఎబిసి అధికారులు బుక్కపట్నం : బుక్కపట్నం సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంపై బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఓ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో…

మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 22,2023 | 23:07

ప్రజాశక్తి-చీమకుర్తి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు,రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27,28 తేదీలలో విజయవాడలో 36 గంటల…

‘మైనింగ్‌ మాఫియా లీడర్‌ సిఎం జగన్‌’

Nov 22,2023 | 23:07

ప్రజాశక్తి-కడియంసహజ వనరులు ఖనిజ సంపద దోపిడీ చేస్తున్న మైనింగ్‌ మాఫియాకు ముఖ్యమంత్రి జగన్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మండలంలోని…

సంబరంగా ‘సత్యసాయి’ స్నాతకోత్సవం

Nov 22,2023 | 23:03

బంగారు పతకాలు, పట్టాలు సాధించిన విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మంత్రి ఉషశ్రీ అనంతపురం ప్రతినిధి, పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్యసాయి…

మహేంద్ర మృతికి కారకులను అరెస్టు చెయ్యాలి

Nov 22,2023 | 23:01

ప్రజాశక్తి-రాజమహేంద్రవరందొమ్మేరు దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్యకు కారకులైన వైసిపి నాయకులు ముదునూరి నాగరాజు, బి.సతీష్‌, ఎస్‌ఐ భూషణంను వెంటనే అరెస్ట్‌ చెయ్యాలని కెవిపిఎస్‌ ఆధ్వర్యాన బుధవారం…

మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం : కలెక్టర్‌

Nov 22,2023 | 22:57

అర్జీదారుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ ఎం.గౌతమి బొమ్మనహాల్‌ : మండల స్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్నకు చెబుదాం స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని మండలాల్లో…