పల్నాడు

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

పల్నాడు

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

అర్హులైన రైతులందరికీ జలకళ

Dec 1,2023 | 23:39

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : అర్హులైన రైతులందరికీ వైఎస్సార్‌ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు…

వచ్చేనెల 1 నుండి ఆరోగ్య సురక్ష రెండో విడత

Dec 1,2023 | 23:35

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని వచ్చేనెల 1వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు.…

శనగ వైపు రైతు చూపు

Dec 1,2023 | 23:33

ప్రజాశక్తి – చిలకలూరిపేట : సాగు నీటి కరువు నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి మళ్లింది. నీటి అవసరం తక్కువగా ఉండే, మంచు చెమ్మతో బతగ్గలిగే…

ఎయిడ్స్‌పై అవగాహనా ర్యాలీ

Dec 1,2023 | 23:29

 సత్తెనపల్లి టౌన్‌ : ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ జూనియర్‌కాలేజీలో హెల్ప్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సభను నిర్వహించారు. సభకు కళాశాల…

‘ఓటమి భయంతో టిడిపి ఓట్లు తొలగిస్తున్న ఎమ్మెల్యే’

Dec 1,2023 | 23:26

వినుకొండ: ఓటమి భయంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బిఎల్‌ఓ లను, ఎన్నికల అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి టిడిపి సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు…

అర్హులైన రైతులందరికీ ‘జలకళ’

Dec 1,2023 | 23:23

 సత్తెనపల్లి రూరల్‌: అర్హులైన రైతులందరికీ వైయస్సార్‌ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో వైయస్సార్‌ జలకళ…

రెండు వేల ఎకరాలకు పట్టాలు పంపిణీ

Nov 30,2023 | 23:36

ప్రజాశక్తి – వినుకొండ : నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2 వేల ఎకరాలకు పొలాలకు భూహక్కు పట్టాలను కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గురువారం పంపిణీ…

ప్రాక్టికల్‌ మార్కుల్లో వివక్ష ఫిర్యాదుపై విచారణ

Nov 30,2023 | 23:26

ప్రజాశక్తి – మాచర్ల : స్థానిక ఎస్‌కెబిఆర్‌ డిగ్రీ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ మార్కులలో వివక్షత చూపారంటూ కంప్యూటర్‌ సైన్స్‌ గెస్ట్‌ లెక్చరర్‌ విజరు…

గొంతు చించుకున్నా కనికరించరా..

Nov 30,2023 | 23:23

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న తమను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చాలని మున్సిపల్‌…