గుంటూరు

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

గుంటూరు

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

సమస్యలపై ధ్వజం

Dec 1,2023 | 23:57

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్నాన ప్రసాదరావు అధ్యక్షతన కలెక్టరేట్‌లో శుక్రవారం…

గుంటూరు ఛానల్‌ విస్తరణకు నిధులివ్వాలి

Dec 1,2023 | 23:45

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ తీర్మానించింది. శుక్రవారం బ్రాడిపేటలోని…

ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ అవగాహన

Dec 1,2023 | 23:44

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ వెళ్లి ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ప్రజలకు వివరిస్తారని, నెలరోజులపాటు పెద్దఎత్తున సాగే ఈ కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమైందని వైద్యారోగ్య శాఖ…

మహిళా చిరువ్యాపారికి కౌన్సిలర్‌ వేధింపులు

Dec 1,2023 | 23:42

ప్రజాశక్తి-తెనాలి : చిరువ్యాపారిపై అధికార పార్టీ కౌన్సిలర్‌ వేధింపుల పర్వం కొనసాగడం, రోడ్డు వెంట తోపుడు బండిపై టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న కుటుంబంపై సాగుతున్న వేధింపులకు అధికారులు…

రెండు నెలలు ఆలస్యంగా

Nov 30,2023 | 23:38

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో జరగనుంది. సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ…

మహిళపై హింసలేని సమాజం రావాలి

Nov 30,2023 | 23:37

ప్రజాశక్తి-గుంటూరు : ఐక్యరాజ్య సమితి 2023 నాటికి మహిళలపై హింసలేని సమాజాన్ని చూడాలని కోరుకుంటోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

రైల్వే లైన్‌కు భూములను అప్పగించాలి

Nov 30,2023 | 23:34

ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైనుకు సంబంధించి జిల్లా పరిధిలో సేకరించిన భూముల్లో పెండింగ్‌లో ఉన్న స్థలాలను వెంటనే రైల్వే శాఖకు అప్పగించేందుకు రెవెన్యూ శాఖ…

మిర్చిరైతు కంట నకిలీల కారం

Nov 30,2023 | 23:33

ప్రజాశక్తి – మేడికొండూరు : ఎన్నో ఆశలతో మిర్చిని సాగు చేపట్టిన రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టిన వ్యాపారులు నిలువునా ముంచారు. అధికారులకు బాధిత రైతులు విన్నవించినా…

ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 4న చలోఢిల్లీ

Nov 30,2023 | 23:25

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : దళితులు, గిరిజనులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆధ్వర్యంలో 4న నిర్వహించే చలో ఢిల్లీని జయప్రదం…