ప్రకాశం

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

ప్రకాశం

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

బాలుడి ప్రాణం తీసిన అతివేగం

Dec 2,2023 | 13:33

ప్రజాశక్తి-శిoగరాయకొండ : అతివేగంతో దూసుకొచ్చిన కారు బాలుడి(3) ప్రాణాలు తీసింది. ఎన్ హెచ్ 16 ఎమర్జెన్సీ లాండింగ్ వద్ద కనమళ్ళ నుంచి బుల్లెట్ పై వస్తున్న తమ…

వైసిపిని ఇంటికి సాగనంపాలి : డాక్టర్‌ ఉగ్ర

Dec 1,2023 | 23:42

ప్రజాశక్తి – కనిగిరి : అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి…

మార్కాపురం డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Dec 1,2023 | 23:40

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : మార్కాపురం డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు…

రహదారికి మరమ్మతులు చేయాలి

Dec 1,2023 | 23:39

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : కందుకూరు నుంచి పెద్ద చెర్లోపల్లి, కనిగిరి, హనుమంతుడుపాడు మీదుగా కంభం, బేస్తవారిపేట రోడ్డును కలుపుతూ నిర్మించిన డబల్‌ రోడ్డు మూన్నాళ్ళ ముచ్చటగా మారినట్లు ఆంధ్రప్రదేశ్‌…

ప్రజారోగ్యానికి మొదటి ప్రాధాన్యత: కలెక్టర్‌

Dec 1,2023 | 23:38

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌: ప్రజారోగ్యం మొదటి ప్రాధాన్యత గా జిజిహెచ్‌లో చర్యలు తీసుకుంటామని, పారిశుధ్యం, సౌకర్యాల కల్పనకు తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌…

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

Dec 1,2023 | 23:37

తర్లుపాడు : ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తే ఎప్పటికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ నరసింహులు అధ్యక్షతన…

ఎయిడ్స్‌ బాధితులకు అండగా ఉంటా..

Dec 1,2023 | 23:36

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఎయిడ్స్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తాను కూడా అండగా ఉంటానని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ప్రపంచ…

పేదల సంక్షేమమే థ్యేయం : ఎంపిపి

Dec 1,2023 | 23:36

ప్రజాశక్తి- దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు మండలం మాధవరంలో గ్రామ సర్పంచి తాటికొండ రేణుక…

మాది రైతు పక్షపాత ప్రభుత్వం

Dec 1,2023 | 23:35

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రైతే రాజుగా.. వ్యవసాయం అంటే పండుగలా చేస్తూ జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌…