2, 3న ప్రత్యేక ఓటరు నమోదు
ప్రజాశక్తి-పార్వతీపురం :డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. వచ్చే జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు పూర్తయ్యే…
ప్రజాశక్తి-పార్వతీపురం :డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. వచ్చే జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు పూర్తయ్యే…
ప్రజాశక్తి-సాలూరుసాలూరు : ఏరియా ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. బుధవారం తెల్లవారు జామున 4.50 గంటలకు పట్టణంలోని దాసరి వీధికి నీలాపు…
ప్రజాశక్తి – కలిదిండి వైసిపి నియోజకవర్గ నాయకులు పోసిన చెంచు రామారావుకు పితృవియోగం కలిగింది. పోసిన చెంచు రామారావు తండ్రి పోసిన బ్రహ్మయ్య శాస్త్రులు(90) అనారోగ్యానికి బుధవారం…
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం జీవ శాస్త్ర ఉపాధ్యాయులకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు సముదాయ సమావేశం గురువారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల జీవశాస్త్ర…
ప్రజాశక్తి – వంగర : వీధి కుక్కల దాడిలో 20 మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని మడ్డువలసలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు…
ప్రజాశక్తి- దత్తి రాజేరు: వైసిపి అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజలూ ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ అరాచక పాలన కొనసాగకుండా అంతమొందించాలని మాజీ మంత్రి,…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం ముగిశాయి. ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ప్రారంభించిన దీక్షలు ఆరు…
ప్రజాశక్తి – ఆగిరిపల్లి ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో రూ.144 కోట్లతో 32.94 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మొక్కజొన్న నుండి స్టార్చ్ ఉత్పత్తి యూనిట్కు తాడేపల్లి క్యాంపు కార్యాలయం…