జిల్లా-వార్తలు

  • Home
  • సకాలంలో వైద్యమందక మహిళ మృతి 

జిల్లా-వార్తలు

సకాలంలో వైద్యమందక మహిళ మృతి 

Nov 29,2023 | 21:38

 ప్రజాశక్తి-సాలూరుసాలూరు   :  ఏరియా ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. బుధవారం తెల్లవారు జామున 4.50 గంటలకు పట్టణంలోని దాసరి వీధికి నీలాపు…

వైసిపి నాయకులు చెంచు రామారావుకు పితృవియోగం

Nov 29,2023 | 21:38

ప్రజాశక్తి – కలిదిండి వైసిపి నియోజకవర్గ నాయకులు పోసిన చెంచు రామారావుకు పితృవియోగం కలిగింది. పోసిన చెంచు రామారావు తండ్రి పోసిన బ్రహ్మయ్య శాస్త్రులు(90) అనారోగ్యానికి బుధవారం…

జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ

Nov 29,2023 | 21:37

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం జీవ శాస్త్ర ఉపాధ్యాయులకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు సముదాయ సమావేశం గురువారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల జీవశాస్త్ర…

కుక్కల దాడిలో 20 మేకలు మృతి

Nov 29,2023 | 21:37

  ప్రజాశక్తి – వంగర : వీధి కుక్కల దాడిలో 20 మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని మడ్డువలసలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు…

అరాచక పాలనను అంతమొందించాలి

Nov 29,2023 | 21:36

ప్రజాశక్తి- దత్తి రాజేరు:  వైసిపి అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజలూ ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ అరాచక పాలన కొనసాగకుండా అంతమొందించాలని మాజీ మంత్రి,…

ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు

Nov 29,2023 | 21:36

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   : జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం ముగిశాయి. ఈ నెల 24న కలెక్టరేట్‌ వద్ద ప్రారంభించిన దీక్షలు ఆరు…

మొక్కజొన్న స్టార్చ్‌ ఉత్పత్తి యూనిట్‌కు శంకుస్థాపన

Nov 29,2023 | 21:36

ప్రజాశక్తి – ఆగిరిపల్లి ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో రూ.144 కోట్లతో 32.94 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మొక్కజొన్న నుండి స్టార్చ్‌ ఉత్పత్తి యూనిట్‌కు తాడేపల్లి క్యాంపు కార్యాలయం…

సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యం

Nov 29,2023 | 21:35

ప్రజాశక్తి -పూసపాటిరేగ : విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్మమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ మండల మహా…

చెత్త శుద్ధి వాహనాలు ప్రారంభం

Nov 29,2023 | 21:34

ప్రజాశక్తి – ఏలూరు పరిసరాల్లోని మురుగునీరు, చెత్త తొలగింపునకు మురుగుశుద్ధి చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బి.లావణ్యవేణి తెలిపారు. బుధవారం స్థానిక…