జిల్లా-వార్తలు

  • Home
  • భారత రాజ్యాంగ విలువలను కాపాడాలి

జిల్లా-వార్తలు

భారత రాజ్యాంగ విలువలను కాపాడాలి

Nov 26,2023 | 23:40

భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని పలువురు పిలుపు ఇచ్చారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సభలూ, సమావేశాలూ నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం భారత రాజ్యాంగాఇన్న పరిరక్షించుకోవాలని…

విభజన హామీల అమలుకు డిమాండ్

Nov 26,2023 | 23:37

ప్రజాశక్తి-ముమ్మిడివరంవిభజన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యాన మహిపాల చెరువు సెంటర్‌ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…

బటన్‌ నొక్కి 20 రోజులు..!

Nov 26,2023 | 23:35

ప్రజాశక్తి-రాజోలువైఎస్‌ఆర్‌ రైతు భరోసా లబ్ధి జమ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి 20 రోజులైనా చాలామంది రైతుల ఖాతాల్లో ఇంకా పడలేదు. దీంతో వారందరికీ ఎదురుచూపులే…

కరపత్రాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులపై దాడి

Nov 26,2023 | 23:32

వానపల్లి పోలీస్‌ని పరామర్శిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ వనమ ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ నగరంలో 4 వ డివిజన్‌ ఆదివారం స్థానిక టిడిపి నాయకులు వానపల్లి పోలీస్‌, వానపల్లి జ్యోతి,…

నేడు జిల్లాలో అంతర్జాతీయ బృందం పర్యటన

Nov 26,2023 | 23:32

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 27,28వ తేదీలలో జిల్లాలో సేంద్రీయ సాగు పరిశీలనకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

సైబర్‌ అలర్ట్‌నేరగాళ్ళపట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

Nov 26,2023 | 23:31

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:సైబర్‌ నేరగాళ్ళపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోన్‌ యాప్‌ స్కామ్‌ సైబర్‌ క్రైమ్‌లో కొత్త కేటగిరీగా కనిపిస్తోంది.…

అంబేద్కర్‌ ఆశయాలను బతికిద్దాం

Nov 26,2023 | 23:30

అంబేద్కర్‌ ఆశయాలను బతికిద్దాంప్రజాశక్తి- శ్రీకాళహస్తి భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీనుల ఆశా జ్యోతి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను సజీవంగా బతికించుకునేందుకు అందరూ నడుం కట్టాలని…

నేటి నుంచి వీక్షిత్‌

Nov 26,2023 | 23:29

భారత్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా గ్రామ పంచాయతీశాఖ, పంచాయతీరాజ్‌ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండీ…

పలు చోట్ల దుంప తోటల పరిశీలన

Nov 26,2023 | 23:29

దుంప తోటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రజాశక్తి-పెద్దాపురం అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ డిఎన్‌బివి.చలపతిరావు ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండల…